ఇటివల తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ జనసమితి అనే కొత్త రాజకీయ పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రో కోదండరాం సంచలనాత్మక ఆఫర్ ప్రకటించాడు .ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అందరు అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తమ పేరును నమోదు చేస్కోవాలని కోరారు . అంతే కాకుండా అర్హులైన ఎవరైనా సరే ఎన్నికల బరిలో …
Read More »రాధిక రెడ్డి సూసైడ్ లేఖలో ఏముంది ..?
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన తెలుగు వార్త ఛానల్స్ లో ముఖ్యమైన ఛానల్ వీ6.వీ6 ఛానల్ లో ప్రముఖ సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక రెడ్డి నిన్న ఆదివారం ఉద్యోగ విధులు ముగించుకొని హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ లోని శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. రాధిక రెడ్డి మెదక్ జిల్లా మానేపల్లికి …
Read More »బిత్తిరి సత్తిపై దాడి .ఎవరున్నారనే దానిపై క్లారీటిచ్చిన నిందితుడు ..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వార్ని తన భాషతో యాషతో అభిమానులుగా మార్చుకున్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన వీ6 లో ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చే తీన్మార్ వార్తల్లో వచ్చే యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ మీద బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని వీ6 కార్యాలయం ముందు గుర్తు తెలియని వక్తి హేల్మేంట్ పెట్టుకొని మరి వచ్చి …
Read More »బ్రేకింగ్ న్యూస్.. ఎయిర్టెల్ ఉచితంగా కాల్స్ ఆఫర్
టెలికాం మార్కెట్లో తమకు చుక్కులు చూపిస్తున్న రిలయన్స్ జియోకు ఎలాగైనా ఝలక్ ఇవ్వాలని టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో మాత్రమే అందిస్తున్న వాయిస్ఓవర్ ఎల్టీఈ(వోల్ట్) కాలింగ్ సర్వీసులను, ఎయిర్టెల్ కూడా ఇక ఉచితంగా అందించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం ముంబైలో ఈ సర్వీసులను ఎయిర్టెల్ లాంచ్ చేస్తుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. వోల్ట్ కాల్స్తో 4జీ డేటా నెట్వర్క్ను వాడుకోవచ్చని, కస్టమర్లకు ఇవి పూర్తిగా ఉచితంగా …
Read More »