తెలంగాణలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలవడ్డాయి. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ.. మళ్లీ అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీని సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరికొన్ని నేషనల్ మీడియా సంస్థలు మాత్రం టీఆర్ఎస్ బొటాబొటి మెజారిటీతో గట్టెక్కుతుందని చెబుతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ …
Read More »లైవ్ లో న్యూస్ యాంకర్ని ‘బేబీ’ అని పిలిచిన నేత… ‘నోర్మూయ్’ అంటూ
ప్రపంచ వ్యాప్తంగా పద్మావత్’ చిత్రం విడుదలైనందుకు కర్ణి సేనలు విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీని గురించి వివిధ న్యూస్ ఛానళ్లు వారితో చర్చలు కూడా నిర్వహించాయి. అలాగే ‘న్యూస్ ఎక్స్’ ఛానల్ కూడా కర్ణి సేన మద్దతుదారు సూరజ్పుల్ అముతో లైవ్ చర్చ నిర్వహించింది. గతంలో దీపికా పదుకునే ముక్కు కోయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సూరజ్.. ఈ లైవ్ డిబేట్లో నోరు జారి మరోసారి అభాసు పాలయ్యారు. …
Read More »