ప్రపంచ వ్యాప్తంగా పద్మావత్’ చిత్రం విడుదలైనందుకు కర్ణి సేనలు విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీని గురించి వివిధ న్యూస్ ఛానళ్లు వారితో చర్చలు కూడా నిర్వహించాయి. అలాగే ‘న్యూస్ ఎక్స్’ ఛానల్ కూడా కర్ణి సేన మద్దతుదారు సూరజ్పుల్ అముతో లైవ్ చర్చ నిర్వహించింది. గతంలో దీపికా పదుకునే ముక్కు కోయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సూరజ్.. ఈ లైవ్ డిబేట్లో నోరు జారి మరోసారి అభాసు పాలయ్యారు. …
Read More »