బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మరోమారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకపడ్డారు. ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాసం పేరుతో టీడీపీ నేతలు హడావుడి చేస్తున్న నేపథ్యంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అంటే “టోటల్ డ్రామా పార్టీ’ అంటూ జీవీఎల్ కొత్త అర్థం చెప్పారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం గెలవడం కల్ల జోస్యం చెప్పిన జీవీఎల్… ఆ పార్టీకి క్రెడిబిలిటీ లేదు… …
Read More »