గ్రామ పంచాయతీ నిధుల ఆడిట్కు తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ఆన్లైన్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కొనియాడారు. మంగళవారం ఆయన రాష్ర్టాల ఆడిట్, ఆర్థిక, పంచాయతీరాజ్ విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ.. ఆన్లైన్ ఆడిట్పై తెలంగాణ అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రశంసించారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఆన్లైన్ …
Read More »