Home / Tag Archives: narender modi (page 55)

Tag Archives: narender modi

ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ

యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై ఏర్పాటుచేసి న అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అనేక సంస్కరణలు, పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని స్పష్టం చేశారు. సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో …

Read More »

దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రధాని ఇవాళ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లోని సైనిక శిబిరాల్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనున్నారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. మోదీ పర్యటన …

Read More »

అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ పార్టీ హావా

పశ్చిమ బెంగాల్ లో జరిగిన  అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ పార్టీ దుమ్మురేపుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లుతోంది. అధికార తృణ‌మూల్ పార్టీకి బీజేపీ ఇవ్వ‌లేక‌పోయింది. కూచ్‌బిహార్ జిల్లాలోని దిన్‌హ‌టా స్థానంలో టీఎంసీ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. బీజేపీ స్థాన‌మైన దిన్‌హ‌టాలో ఈసారి టీఎంసీ త‌ర‌పున ఉద‌య‌న్ గుహ పోటీలో నిలిచారు. అయితే బీజేపీ అభ్య‌ర్తి అశోక్ మండ‌ల్‌పై .. ఉద‌య‌న్ సుమారు ల‌క్ష‌న్న‌ర ఓట్ల మెజారిటీతో …

Read More »

భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఘోర పరాభ‌వం

భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఘోర పరాభ‌వం ఎదురైంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్ల‌ను కోల్పోయింది. మండి లోక్‌స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. ఆ పార్టీ అభ్య‌ర్థి ప్ర‌తిభా సింగ్‌.. బీజేపీ అభ్య‌ర్థి కుషాల్ ఠాకూర్‌పై గెలుపొందారు. దాదాపు ప‌ది వేల ఓట్ల మెజారిటీతో బ్రిగేడియ‌ర్ కుషాల్ ఓట‌మి పాల‌య్యారు. ఇక ఫ‌తేపూర్‌, ఆర్కీ, జుబ్బ‌ల్ అసెంబ్లీ స్థానాల‌ను …

Read More »

నల్ల చట్టాలు మాకొద్దు … కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు అక్షయపాత్ర

కెనడాలో ఉన్న అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకానికి మించి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచ రికార్డును అధిగమించారని ప్రముఖ సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. జనగామలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి ఓ థియేటర్‌లో ‘రైతన్న’ సినిమాను తిలకించారు.ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం కట్టింది కాదన్నారు. వేరుపడి బాగుపడుతున్న ఒక రాష్ట్రం సొంతంగా …

Read More »

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచ‌డం వ‌ల్ల .. కోట్లాది మందికి కోవిడ్ టీకాలు-కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్

దేశ‌వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు వంద దాటిన విష‌యం తెలిసిందే. భారీగా పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌లు ల‌బోదిబోమంటున్నారు. అయితే పెట్రోల్‌, డీజిల్‌పై ప‌న్నుల‌తో.. పేద ప్ర‌జ‌ల‌కు ఉచిత భోజ‌నంతో పాటు ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్ పురి తెలిపారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచ‌డం వ‌ల్ల .. కోట్లాది మందికి కోవిడ్ …

Read More »

ప్రజలంటే మోదీకి ఇంత ఈసడింపా?-వ్యాసకర్త: శ్రీ చంటి క్రాంతికిరణ్‌( అందోల్ ఎమ్మెల్యే)

ఈటలకు వ్యక్తిగా ఓటు వేయడం వల్ల అదనంగా హుజూరాబాద్‌కు లేదా బీజేపీ జాతీయ పార్టీ కనుక తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏమిటీ? ఈటల, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వేర్వేరుగా చూడాలా? రాజేందర్‌కు వేసినా, బీజేపీకి వేసినా.. ప్రజలకు కీడు చేస్తున్నవారిని ఏరికోరి మరీ నెత్తిన పెట్టుకున్నట్లు కాదా..! కొందరు వీరావేశంతో బీజేపీని, మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దేశంలో ఏవో అద్భుతాలు చేశారని, భవిష్యత్తులో చేయబోతున్నారని అంటున్నారు. వాస్తవానికి మోదీ …

Read More »

BJPకి షాక్ -ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా

బీజేపీ ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించడానికి బాబుల్ సుప్రియో మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు.భారతీయ జనతా పార్టీకి  రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చేరిన కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో అక్టోబర్ 19 న ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ‘‘నేను అధికారికంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి మంగళవారం ఉదయం 11 గంటలకు సమయం …

Read More »

పాకిస్థాన్ కు అమిత్ షా వార్నింగ్

 పాకిస్థాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వ‌న్నారు. దాడుల‌ను ఏమాత్రం స‌హించ‌బోమ‌ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నిరూపించాయి. మీరు ఇలాగే అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స్ట్రైక్స్ త‌ప్ప‌వు అని అమిత్ షా హెచ్చ‌రించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మాజీ ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యం ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌. ఇండియా స‌రిహ‌ద్దుల‌ను ఎవ‌రూ చెరిపే ప్ర‌య‌త్నం …

Read More »

రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ

వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దును డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సోమ‌వారం ఇచ్చిన భార‌త్ బంద్ పిలుపున‌కు రైతు సంఘాలు, ప్ర‌జా సంఘాలు స‌హా ప‌లు రాజ‌కీయ పార్టీలు మ‌ద్ద‌తు ప‌లికాయి. రైతుల నిర‌స‌న‌ల‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ‌ద్ద‌తు పలుకుతూ న‌రేంద్ర మోదీ స‌ర్కార్ దోపిడీ విధానాల‌ను అనుస‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు.రైతులు అహింసా మార్గంలో స‌త్యాగ్ర‌హం సాగిస్తుంటే ఈ దోపిడీ స‌ర్కార్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఈరోజు భార‌త్ బంద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat