నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని మంత్రి కె.తారకరామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారమని, సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బిజెపి కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని మంత్రి కేటిఆర్ హెచ్చరించారు. కేంద్రం సింగరేణిపై ప్రైవేటు వేటు వేస్తే బీజేపీపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని …
Read More »ప్రధాని మోదీ హైదరాబాద్ కు రాక – చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ అందుకే పోలేదు..
నేడు ప్రధాని మోదీ హైదరాబాద్కు రానున్న విషయం తెలిసిందే. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తున్న మోదీకి ఇవాళ మధ్యాహ్నం 02:10 గంటలకు సీఎం కేసీఆర్ స్వాగతం పలకడమే కాకుండా… శంషాబాద్ ఎయిర్పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు శుక్రవారం తెలిపాయి. ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ …
Read More »పంజాబ్ ఎన్నికల వేళ సీఎం మేనల్లుడు అరెస్ట్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్రానికి చెందిన సీఎం మేనల్లుడు అరెస్ట్ కావడం పట్ల రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గురువారం ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. సుమారు ఎనిమిది గంటల పాటు భూపీందర్ను విచారించిన ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అరెస్టు …
Read More »పంజాబ్ సీఎం కాంగ్రెస్ అభ్యర్థి అతడేనా..?
పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్కు కాంగ్రెస్ త్వరలో తెర దించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూలలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6న ప్రకటిస్తారని సమాచారం. పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఈ నెల 20న జరుగుతాయి. ఆదివారంనాడు (ఈ నెల 6న) …
Read More »Lovers Day నాడే కాంగ్రెస్ కు రాజీనామా చేస్తా-ఎమ్మెల్సీ
కాంగ్రెస్ పార్టీకి ప్రేమికుల రోజునే రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ ఇబ్రహీం ప్రకటించారు. బుధవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాని, అందుకు ప్రేమికుల రోజును ఖరారు చేసుకున్నట్లు వెల్లడించారు. రాజీనామా చేశాక ఏ పార్టీపై ప్రేమ పుట్టుకొస్తుందో చూద్దామని దాటవేశారు. 14 తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తానన్నారు. కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. తన ముందు జేడీఎస్, టీఎంసీ, సమాజవాది పార్టీలు ఉన్నాయన్నారు. …
Read More »‘ఆంధ్రప్రదేశ్ రాజధాని’ ని తేల్చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో ప్రస్తావన వచ్చింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది..?’ అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావ్ కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొన్నారు. అంతేకాదు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే’ అని కూడా కేంద్రం తరఫున మంత్రి …
Read More »యూపీలో బీజేపీకి షాక్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీకి షాక్ తగలబోతుందా..?. ఎలాగు అయిన అధికారంలోకి రావాలని కలలు కంటున్న సీఎం యోగికి తన క్యాబినెట్ కు చెందిన మంత్రి స్వాతిసింగ్ షాకిస్తూ సమాజ్ వాదీ పార్టీలో చేరబోతున్నారా? అంటే అవునంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రి స్వాతిసింగ్ కు బీజేపీ టికెట్ నిరాకరించింది. సరోజినినగర్ సీటును ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్ సింగ్ కు ఇచ్చింది. మంత్రి …
Read More »తెలంగాణ బీజేపీ నేతలను చెడుగుడు ఆడుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర పరిపాలనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘మేము అవినీతి చేసినమని మీరు (బీజేపీ నేతలు) అంటున్నరు. మీరు మెరిగే కుక్కలని మేము అంటం. తెలంగాణ వట్టిగనే నిర్మాణం అయిందా! కోట్లు, లక్షల లంచాలు ఇచ్చే బిల్డింగ్ అనుమతులు.. ఇప్పుడు టీఎస్బీపాస్ ద్వారా ఆన్లైన్లో ఒక్క రూపాయి లంచం లేకుండానే ఇస్తున్నాం. దీనికి చట్టం చేసినం. …
Read More »అబద్ధాల ప్రధాని.. చెత్త ప్రభుత్వం
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం పరిపాలిస్తున్నదని ధ్వజమెత్తారు. అబద్ధాల్లో బతుకుతూ, మతపిచ్చి లేపుతుందని మండిపడ్డారు. ‘ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతను నాశనం చేస్తున్నది. నేను భారత ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నాను. అఫ్గానిస్థాన్లో పెట్టుబడి పెట్టమంటే ఎవరైనా అక్కడ పెట్టుబడి పెడుతారా? అక్కడ ఎందుకు …
Read More »2022-23 కేంద్ర బడ్జెట్-ధరలు పెరిగేవి..ధరలు తగ్గేవి..ఇవే..?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం సాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, ఈ బడ్జెట్లో తమకు మేలు చేకూర్చే నిర్ణయం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది. ఆదాయపన్ను …
Read More »