ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఢిల్లీ పర్యటనలో అత్యంత ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నా సరే ఆయన అర్ధాంతరంగా తన పనులను ముగించుకుని ఇంటికి వచ్చేసారు. కొన్ని దశాబ్దాలుగా తన తాత రాజారెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేసిన నారాయణ రెడ్డి అనే వ్యక్తి గత సలహాదారుడు ఇవాళ ఉదయం మృతి చెందడంతో జగన్ హుటాహుటిన బయలుదేరి వచ్చేసారు. నారాయణ …
Read More »