ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడుకు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనాయకుడు ,గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కొడాలి నాని బంపర్ ఆఫర్ ప్రకటించారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి నవ్యాంధ్ర రాష్ట్రం వరకు కొడాలి నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి …
Read More »నారా లోకేష్ను ముఖ్యమంత్రని చేసేందుకే కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు..షాకింగ్ నిజాలు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు కొడుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను ముఖ్యమంత్రని చేసేందుకే విజయవాడలోని కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాంత్రిక పూజల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. …
Read More »నారా లోకేష్పై హైపర్ ఆది పంచ్ అదిరింది..!!
తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ ప్రోగ్రాంగా దూసుకుపోతున్న జబర్ధస్థ్ షో పై వివాదాలు కూడా ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాలతో చుట్టుముట్టినా.. జబర్ధస్థ్ తీరు మాత్రం అసుల మార్చుకోవడం లేదు. అందులో ముఖ్యంగా టీమ్ లీడర్ హైపర్ ఆది వేసే పంచ్లు మాత్రం అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఫేం కొట్టేసిన హైపర్ ఆది.. వేసే పంచ్లు రోజు రోజుకీ దిగజారి పోతున్నాయి.. …
Read More »అవినీతి ఎలా చేయాలో లోకేష్ కు ట్రైనింగ్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు ,అక్రమాలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్న సంగతి తెల్సిందే .రాష్ట్రంలో వైజాగ్ లో జరిగిన భూకుంభకోణంలో కూడా లోకేష్ పాత్ర ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ . ఏకంగా …
Read More »జగన్ ప్రజా బలం చూసి…..నారా లోకేష్ నానా తంటాలు…!
ఏపీలో రోజు రోజుకు రాజకీయాలు రణరంగంగా మారుతున్నాయి. అయితే, ఓ వైపు చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. మరో వైపు అంతకంతకు పెరుగుతున్న ప్రతిపక్ష బలం.. ఇలా రెండూ బేరీజు వేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే అయినప్పటికీ.. ప్రతిపక్ష నేతను టార్గెట్ చేస్తూ మరో కుట్రకు తెరలేపింది టీడీపీ. అయితే, ప్రస్తుతం వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రతో ప్రజల …
Read More »వైఎస్ జగన్ గ్రేట్ బిజినెస్ మెన్.. లోకేష్ పచ్చ పుల్ల వ్యాఖ్యలు..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004 నుంచి 2009 వరకు జగన్ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, 2009 తర్వాత జగన్ ఆస్తులు ఎందుకు పెరగలేదో చెప్పాలని లోకేష్ అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడులు తర్వాత ఎందుకు రాలేదన్నారు. జగన్ ప్రతి శుక్రవారమూ కోర్టుకు వెళ్లడం తప్ప …
Read More »జగన్ ను ఎద్దేవా చేస్తూ మాట్లాడిన నారా లోకేష్….ఏమనో మీరే చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామని మంత్రి తెలిపారు. హెరిటేజ్ సంస్థ రూ. 2,600 కోట్ల టర్నోవర్కు చేరుకుందని మంత్రి తెలిపారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతూ ఉంటుందని, గత ఎనిమిదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ప్రతిపక్ష నేత జగన్ కూడా ఆస్తుల వివరాలు …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యే కోసం….కరణం బలరాంకు లోకేష్ వార్నింగ్ ఇవ్వడమేంటి…!
అధికారంలో ఉన్నామానే ధీమా…మేము ఏం చేసిన అడగరనే ధైర్యం ఇది ప్రస్తుతం ఏపీలో జరిగే పాలన. వయస్సుకు మర్యాద లేదు.. పదవికి మర్యాద లేదు… మరోపక్క టీడీపీకే ఎన్నో ఏళ్లుగా సేవలందించిన వారికి గౌరవంలేదు. తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ. వైసీపీలో నుండి టీడీపీ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చూపుతున్న ప్రేమ టీడీపీ నాయకులకు ఇవ్వడంలేదని తెలుస్తుంది. ప్రకాశంలో జిల్లాలో వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మేల్యే గొట్టిపాటి రవి …
Read More »కథం తొక్కుతున్న కేటీఆర్ -నోరెళ్ళబెడుతున్న లోకేష్..!
ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు ..ఇద్దరు ఉన్నత విద్యావంతులు .. ఒకరికి ఏమో ఉద్యమం చేసి ..ప్రజా క్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .మరొకరేమో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రజాక్షేత్రంలో గెలవలేక దొడ్డి దారిలో ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,యంగ్ …
Read More »నంది అవార్డులు నిజాయితీగా ఇచ్చామని.. మేము ఎక్కడైనా చెప్పామా…?
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన.. ఈసారి నంది అవార్డులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేని వారికి నంది అవార్డుల పై విమర్శలు చేసే అర్హత లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పై పోసాని విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి …
Read More »