ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్లో అసలు గుట్టు బయటపడిందని అంటున్నారు. పేరుకు తనను చూసి వస్తున్నారని, పెట్టుబడులు పెడుతున్నారని ప్రకటించుకుంటున్నప్పటికీ...ఆచరణలో అది నిజం కాదని వారికి సకల మర్యాదలు చేయడంలో బాబు తరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. see also : బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ …
Read More »చంద్రబాబు అడ్డాలో అడుగు పెట్టనున్నజగన్..!
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ క్రిస్మస్ పర్వదినం సందర్బంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం పాదయాత్ర ప్రారంభంకానుంది. . ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. తిరిగి గాండ్ల పేట నుంచి జగన్ పాదయాత్ర మంగళవారం నుంచి జరుగుతుంది. నిన్నటివరకు వరకూ జగన్ 600కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించిన …
Read More »చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసిన కత్తి మహేష్
గత కొన్ని రోజులనుండి కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇవాళ అయన టీడీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసారు..అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా జనవరి ఒక్కటిన అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..ఈ నిర్ణయం పై కత్తి మహేష్ తన ఫేస్బుక్ …
Read More »చంద్రబాబుపై సంఛలన వ్యాఖ్యలు చేసిన..యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఒకానొక సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో చీపురు పనిచేసేందుకు కూడా సిద్ధపడ్డారట. ఈ మాటలు ఎవరో చెప్పినవి కావు. స్వయాన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పినవే. ఇంతకీ ఆయన చీపురు పనిచేసేందుకు కూడా సిద్ధపడేలా చేసింది ఎవరో కాదండి బాబూ.. స్వయాన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. తనకు ఆ పరిస్థితి వచ్చేందుకు దారితీసిన కారణాలను ఇటీవల …
Read More »చంద్రబాబు సొంత సర్వే.. టీడీపీ నుండి 80 మంది ఎమ్మెల్యేల ఖేల్ ఖతం..!
ఏపీలో 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అమలు కాని హామీలను గుప్పించి.. అడ్డదారులు తొక్కి ఆంధ్రప్రదేశ్లోఅధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ఘోర ఓటమి తప్పేట్టు లేదని ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సగానికి పైగా తెలుగు తమ్ముళ్లు బోల్తా కొట్టడం ఖాయమని.. అంతే కాకుండా చంద్రబాబు క్యాబినేట్లో ఉన్న మంత్రులు కూడా పెద్ద …
Read More »ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదు..చంద్రబాబు
ఏపీలో 2019 లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం దక్కించుకోవడం ఖాయమని, అందులో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదని, ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు తగ్గించగలిగామన్నదే ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదనే విషయాన్ని తాజా అసెంబ్లీ సమావేశాల …
Read More »ఢిల్లీలో చంద్రబాబునాయుడిపై మండిపడ్డ కాంగ్రెస్ నేత
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెప్తున్నవన్నీ అసత్యాలేనని, గతంలో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాలువలు తవ్వితే.. కోర్టుకెళ్లి చంద్రబాబు స్టేలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాజకీయ జన్మనిచ్చిన ఇందిరను, రాజకీయ పునర్జన్మనిచ్చిన …
Read More »వేణుమాధవ్… చంద్రబాబు వెంట పడుతున్నది ఇందుకేనా
నటుడు వేణుమాధవ్కి ఈ మధ్య కాలంలో సినిమాలు ఏమీ లేవు. ఆ మధ్య నంద్యాల బై పోల్ ప్రచారంలో కనిపించి వెళ్లడమే హద్దు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వేణుమాధవ్ వార్తల్లోకి వచ్చాడు. గురువారం సాయంత్రం వెలగపూడి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యాడు వేణుమాధవ్. ఏమిటీ విశేషం అంటే.. ‘ఏం లేదు.. చంద్రబాబును కలిసి చాన్నాళ్లు అయ్యింది, ఆయన మీద బెంగ మొదలైంది. అందుకే వచ్చి కలిశా..’ …
Read More »చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్న.. వాణీ విశ్వనాథ్
టీడీపీ పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిడిపి అధికారంలో ఉండటంతో సినీప్రముఖులు అధికార పార్టీలోకి క్యూకడుతున్నారు. గత కొన్నిరోజులుగా సినీనటి వాణీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. తను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని గతంలోనే ఆమె ప్రకటన కూడా చేసింది. అయితే పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాతనే చంద్రబాబును కలుస్తానని, ఆ తరువాత టిడిపి తీర్థం పుచ్చుకుంటానని చెప్పారామె. …
Read More »చంద్రబాబు ముందు 99 మంది ఆత్మహత్యకు సిద్ధం
ఫాతిమా మెడికల్ కాలేజీ యాజమాన్యం మోసం చేసిందని ఫాతిమా మెడికల్ కాలేజీ బాధిత విద్యార్థులు వాపోయారు. కాలేజీ యాజమాన్యంతో మంత్రి కామినేని శ్రీనివాస్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్ వేశారని విద్యార్థులు మండిపడ్డారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని విద్యార్థులు హెచ్చరించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దీంతో తమకు మరణమే శరణమా అని కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు వాపోయారు. …
Read More »