రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలు మారాయని.. అందుకే విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని చెప్పారు. నంద్యాలలో ‘జగననన్న వసతి దీవెన’ రెండో విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదును జమ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. గవర్నమెంట్ స్కూళ్లలో చేరికల కోసం ఎమ్మెల్యేలు రికమెండేషన్ లెటర్లు ఇస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా …
Read More »మంత్రి భూమా అఖిల ప్రియకు బిగ్ షాక్ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారం కోసం ,పదవుల కోసం పార్టీ మారిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కట్టబెట్టి పార్టీ మారినందుకు ఆమెకు తగిన ప్రతిఫలం అందించిన సంగతి విదితమే.అయితే భూమా అఖిల ప్రియ అయిన దగ్గర నుండి కింది స్థాయి టీడీపీ క్యాడర్ …
Read More »దమ్ముంటే రాజీనామా చేసి గెలువు -అఖిల వర్సెస్ సుబ్బారెడ్డి ..
ఏపీలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే ముసలం మొదలైంది.స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యే ,మంత్రి భూమా అఖిల ప్రియ ,మాజీ ఆర్ఐసీ చైర్మన్ ,టీడీపీ నాయకుడు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య నెలకొన్న విభేధాల కారణంగా ఇరువ్రురు మధ్యనే కాకుండా ఏకంగా స్థానిక పార్టీ క్యాడర్ …
Read More »