ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.ఇటివల వైసీపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీవీ సత్యనారయణ,కమ్మిల కన్నపరాజు లను నియోజకవర్గాల సమన్వయ కర్తలుగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. see also: ఈ క్రమంలో విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గాన్ని ఇస్తామని హమీతో పార్టీలో చేర్చుకున్న ఎంవీవీ సత్యనారాయణను విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించింది.అంతే కాకుండా ఉత్తర నియోజకవర్గ …
Read More »వైసీపీలోకి ఎంవీబీ బిల్డర్స్ అధినేత..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయత్ర మొదలు నుండి ఇప్పటి వరకు భారీగా టీడీనీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నంకు చెందిన ఎంవీబీ బిల్డర్స్ అధినేత సత్యనారాయణ గురువారం వైసీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న …
Read More »వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న బడా పారిశ్రామిక వేత్త..!
ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైందా అనిపిస్తుంది .ఇప్పటికే అధికార టీడీపీ ,ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మంత్రులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి క్యూలు కడుతున్నారు .తాజాగా రాష్ట్రంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన విశాఖపట్టణానికి చెందిన ప్రముఖ బడా పారిశ్రామిక వేత్త వైసీపీ గూటికి చేరడానికి పావులు కదుపుతున్నారు. See Also:కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద దెబ్బ..కాటసాని రాంభూపాల్ …
Read More »