తమ గుట్టును బయటపెడుతుందని కోడలు ప్రియునితో ఏకంగా అత్తను అంతమొందించింది. తరువాత ఏమీ తెలియనట్లు నటించినా చివరకు దొరికిపోయారు. ఈ నెల 18న కర్ణాటకలోని బ్యాటరాయనపుర మెయిన్ రోడ్డులో హత్యకు గురైన రాజమ్మ (60) అనే మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న ఆమె కొడుకు కుమార్, కోడలు సౌందర్యలు రాజమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న …
Read More »ఏపీలో తొలి తీర్పు …. లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడికి ఉరి శిక్ష
ఒకటో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని చిన్నారిపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. చిత్తూరు నగరంలోని పోక్సో (లైంగిక దాడుల నుంచి చిన్న పిల్లల పరిరక్షణ) న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్చార్జి న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎం.వెంకట హరినాథ్ సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. రాష్ట్రంలో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష …
Read More »టీవీ సౌండ్ పెంచాడని చంపేశాడు
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది.టీవీ సౌండ్ పెంచాలన్న భయం వేసిన సంఘటన ఇది. ఆర్మూర్ లో రాజేంద్ర (40)ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలనర్సయ్య అనే వ్యక్తి తన భార్యతో గొడవపడుతున్నాడు. వీరు పెద్దగా అరుచుకుంటుండడంతో రాజేంద్ర టీవీలో సరిగ్గా వినిపించడంలేదు అని టీవీ సౌండ్ పెంచాడు. దీంతో సౌండ్ ఎందుకు పెంచావని ఓనరుతో గొడవకు దిగాడు బాలనర్సయ్య. ఈ క్రమంలో రాజేంద్ర …
Read More »టీఆర్ఎస్ నేత దారుణ హత్య
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతను ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న వివాదాలు ఈ హత్యకు కారణమయ్యాయి అని సమాచారం. ఎల్కారంలో ఇరు వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎల్కారం కు చెందిన మాజీ సర్పంచ్,టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు …
Read More »అక్రమ సంబంధం…టీవీ నటి దారుణ హత్య
పంజాబ్కు చెందిన ఓ టీవీ నటి భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. వివరాలు.. పంజాబ్లోని ఫిరోజ్పూర్కు చెందిన అనితా సింగ్ (29), రవీందర్సింగ్ పాల్ భార్యాభర్తలు.. అనితా టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. ఈక్రమంలో భారభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. వివాహేతర సంబంధం కారణంగా భార్య తనను దూరం పెడుతోందని భావించిన రవీందర్ ఆమెను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఈమేరకు ఢిల్లీకి …
Read More »మహిళను చావకొట్టిన స్థానికులు
చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. మహారాష్ట్రలో థానే జిల్లా దామ్ బివ్లి లో నివాసముంటున్న ఒక మహిళకు చెందిన కుక్క మొరిగింది. ఆ ప్రాంతానికి ఎవరు వచ్చిన కానీ అఖరికీ స్థానికులు వచ్చిన కానీ కుక్క నిరంతరం మొరగడం అక్కడున్నవారికి కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో కొందరు ఆ మహిళపై దాడి చేశారు. ఆకస్మాత్తుగా దాడి చేయడంతో ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.గుండెపోటు రావడంతో ఆ మహిళ …
Read More »కూతురి అక్రమ సంబంధం తండ్రి పరువు హత్య
అక్రమ సంబంధం పర్యవసానంగా పరువు హత్య చోటుచేసుకుంది. తండ్రి చేతిలో కూతురి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన బళ్లారి తాలూకా గోడేహళ్ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు గోపాలరెడ్డి కాగా, హతురాలు అతని కుమార్తె కవిత (22). పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం…గోడేహళ్ గ్రామంలో నివసించే రైతు గోపాల్రెడ్డి కుమార్తె కవితకు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని సండూరు తాలూకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి చేశారు. అయితే కవితకు అక్కడే …
Read More »మొన్న తల్లిని చంపిన కూతురు.. నిన్న తండ్రిని చంపిన కూతురు
రెండు రోజులు క్రితం నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి అనే కనికరం కూడా లేకుండా ఓ కూతురు క్రూరంగా హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి బెంగళూరులో కేఆర్ పురంలోని అక్షయనగర్లోని జరిగిన ఘటన మరవకముందే…..తండ్రి తాగుబోతుగా మారాడని కసాయిగా మారిందో కూతురు. పనికి వెళ్లకుండా నిత్యం తాగుతూ ఇంటికి వస్తున్నాడని ఆగ్రహించి అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో జరిగింది. విజ్ఞాన్ నగర్లో అజ్మర్కు చెందిన …
Read More »ఇండికా కారులో వచ్చి..కత్తులతో, బండరాళ్లతో..కర్నూల్ జిల్లాలో దారుణ హత్య
కర్నూల్ జిల్లాలోని ఉప్పలపాడు, ఉయ్యాలవాడ గ్రామాల మధ్య గురువారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన వడ్డె చిన్నయ్య కుమారుడు వడ్డె లక్షన్న(40) కల్లూరు మండలం నాయకల్లు గ్రామానికి చెందిన పార్వతమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి శివలలిత, రాజేశ్వరితో పాటు కుమారుడు సంతానం. మొదటి కూతురు శివలలితను ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన రమేష్కు ఇచ్చి వివాహం చేశాడు. …
Read More »రజనీకాంత్కు హాత్యాబెదిరింపు…తలొగ్గని తలైవా
తమిళ సినీ సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక ముందే ఆయనపై రాజకీయ దాడి జరుగుతోందా? అని అనిపించేది. అయితే ఏ విషయాన్నైనా ఆచి తూచి మాట్లాడే రజనీకాంత్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో డ్రావిడులు అభిమానించే పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురవుతున్నారు.1971లో పెరియార్ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ర్యాలీలో ఆయన హిందూ దేవుళ్ల చిత్ర పటాలను అవమానించేలా ప్రవర్తించారన్న విషయాన్ని …
Read More »