తాము నటించే క్యారెక్టర్ కోసం నటీనటులు వర్కవుట్ చేయడం కామన్. కానీ ఈ అమ్మడు తన క్యారెక్టర్ కోసం ఏం చేసిందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. త్వరలో హిందీ, మలయాళంలో తెరకెక్కబోయే ఓ సినిమా కోసం హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ముంబైలోని కామటిపురా వేశ్యావాటికలో పర్యటించి షాక్ ఇచ్చింది. తన చేయబోయే క్యారెక్టర్లో పర్ఫెక్షన్ కోసం వేశ్యావాటికలో పర్యటించి అక్కడి వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేసింది. అక్కడి …
Read More »పోలీసులు చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్
ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ప్రచారం మాటమేగానీ.. దానిని నిరూపించేందుకు ఆ శాఖ చెయ్యని ప్రయత్నాలు లేవు. సోషల్ మీడియా వేదికగా వాళ్లు చేసే యత్నాలను స్టంట్లుగా అభివర్ణించేవారు కొందరైతే.. అభినందించేవారు లేకపోలేదు. తాజాగా ముంబై పోలీసులు చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనిశ్ అనే ఓ వ్యక్తి ఓ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు శనివారం, సకినక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఫిర్యాదు చేసే సమయంలో …
Read More »బిగ్బితో…పీవీ సింధు
బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్బనేగా కరోడ్పతి’ కార్యక్రమానికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్తో కలిసి దిగిన ఫొటోలను పీవీ సింధు తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా కేబీసీ నిర్వాహకులు బిగ్బి-పీవీ సింధుపై ఎపిసోడ్ను చిత్రీకరించారు. అయితే ఇది టీవీలో ఎప్పుడు ప్రసారంకానుందో తెలియాల్సి ఉంది. ‘ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధును కలవడం ఎంతో గర్వంగా ఉందని’ …
Read More »రైల్వేస్టేషన్లో తొక్కిసలాట…22 మంది అక్కడికక్కడే మృతి..వందలమందికి
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పండగవేళ జరిగిన ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ఎల్ఫిన్స్టోన్ రైల్వేస్టేషన్ వద్ద ప్రయాణికులు నడిచే వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 22 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ స్టేషన్లో లోకల్ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. అంతేగాక.. ఈ ప్రాంతంలో ఆఫీసులు కూడా ఎక్కువే. దీంతో సాధారణంగానే ఈ ప్రాంతం ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. …
Read More »అమ్మాయిలు జాగ్రత్త….మీ హస్టల్లో… మీ రూములో ఇలాంటి వారు ఉంటే
ప్రియుడి కోసం రహస్యంగా తన స్నేహితురాళ్ల నగ్న ఫోటోలను తీసి పంపింది ఓ అమ్మాయి. అయితే అది కాస్త భయటపడటంతో.. భయంతో ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర థానే జిల్లాలోని కళ్యాణ్ పట్టణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబై మిర్రర్ కథనం ప్రకారం… సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యనభ్యసిస్తున్న వృశాలి లండే(21) స్థానికంగా ఓ హస్టల్లో ఉంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా …
Read More »‘మేమంతా కలిసి పాల్గొన్నాం…మీరు కూడా మీ స్నేహితులతో కలిసి..సచిన్
భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పశ్చిమ బాంద్రాలోని వీధులను సచిన్ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘మేమంతా కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నాం. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రం చేయాలి.’ అని సచిన్ అభిమానులను కోరాడు. ‘స్వచ్ఛతే సేవ’ …
Read More »