దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి వచ్చింది ..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వేల కోట్ల విలువ చేసే కుంభ కోణం .మొదట మొత్తం రెండు వందల యాబై కోట్లతో బ్యాంకులకు ఏకనామం పెట్టారు అనే ఆరోపణలు వచ్చిన ప్రముఖ వాణిజ్య నగరం పరేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ డైరెక్టర్లను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం …
Read More »ప్రేమికుల రోజు సందర్భంగా…ఏడువేల కండోమ్ లు
ప్రేమికుల రోజు అదేనండి వాలెంటైన్స్ డే.. ఈ రోజుని, ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచ నలుమూలల, కొన్ని కోట్ల జంటలు ఎంతో వైభవంగా ఈ రోజుని జరుపుకోవడానికి ప్రాధాన్యతనిస్తాయి. ఈ రోజుని మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి జంటలు ఒకరికొకరు విభిన్నరకాలైన బహుమతుల దగ్గర నుండి రోజా పూలు, టెడ్డి బేర్ లు మరియు హృదయ ఆకారంలో ఉన్న లాకెట్లు ఇలా ఎన్నింటినో బహుమతులుగా ఇస్తూ ఉంటారు. ఈ …
Read More »అమ్మ.. రోజుకో వ్యక్తితో కనిపించేది..!!
ముంబై అంటే విలాసవంతమైన జల్సా జీవితాలే కాదు.. పచ్చనోటు కోసం ఒళ్లు అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి. పచ్చనోట్లు కోసం సుఖం అందించే సెక్స్వర్కర్లు కామాటిపురా కాచుకుని ఉంటుంది. అయితే, తప్పని పరిస్థితుల్లో పొట్టగడవడం కోసం తల్లులు తప్పని సరి పరిస్థితుల్లో ఆ పనిచేస్తారునుకుంటే సరే..! కానీ వారి పిల్లల పరిస్థితేంటి..? వారు కూడా తల్లుల బాటలో నడవాల్సిందేనా..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పింది సెక్స్ వర్కర్ శీతల్ అనే యువతి. …
Read More »ఈ మహిళ వ్యభిచారం మాత్రమే కాదు…అంతకు మించి
ఓ కేసు కోసం పోతే మరోక కేసు బయగపడింది… అది కూడ పోలీసులు షాక్ అయిన కేసు. వ్యభిచారం నిర్వహిస్తున్నావారిని పట్టుకుందామని వెళ్లిన పోలీసులకు అంతకుమించి షాకింగ్ విషయం తెలిశాయి. సెక్స్ రాకెట్ నడుపుతున్న మహిళ ఓ హంతకురాలు అని కూడా గుర్తించి అవాక్కయ్యారు. గాలింపులు నిర్వహించిన పోలీసులకు అస్తిపంజరం లభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన భర్తను 13 ఏళ్ల కిందటే హత్య చేసి సెప్టిక్ …
Read More »సిరిమల్లె పువ్వు మళ్లీ విరిసింది..!
సినీ జనాలకు అతిలోక సుందరిని పరిచయం చేసిన నటి శ్రీదేవి. ఇప్పటి యువ హీరోయిన్లకు తాను ఏ మాత్రం తక్కువ కాదంటున్న శ్రీదేవి ఒకానొక సమయంలో ఇండియాలోని అన్ని సినీ ఇండస్ర్టీల్లోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్ను అనుభవించింది. తన కూతుళ్లు సినీ ఇండస్ర్టీలోకి ఆరంగ్రేటం చేస్తున్న సమయంలో కూడా శ్రీదేవి తన సొగసులకు పదును తగ్గలేదని నిరూపించే పనిలో ఉంది. సినీ నటుల కార్యక్రమాలు జరిగినప్పుడల్లా తనదైన శైలితో మోడ్రన్ …
Read More »ఆ హీరోను ముద్దు పెట్టుకోవాలని ఉంది.. ప్రపంచ సుందరి
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ను వెండితెరపై ముద్దు పెట్టుకోవాలని ఉందని ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ మనసులోని మాటను వెల్లడించింది. అందమంటే శారీరక సౌందర్యం కాదు.. మానసిక సౌందర్యమన్నారు. భారత్లో మహిళలందరూ ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నారని, స్నేహపూర్వక సమాజాన్ని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు. బాలీవుడ్ మూవీ ‘పద్మావతి’ పెను వివాదంలో చిక్కుకున్నా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న నటి దీపికా పదుకొనేను చూసి …
Read More »`డబుల్’ ఇండ్ల నాణ్యత అద్భుతం-యూపీ, పుదుచ్చేరి, ముంబై ఐఏఎస్లు
దేశంలోనే మొదటిసారిగా నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ న్యూబోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాన్ని శుక్రవారం మూడు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. పేదల కోసం పూర్తి ఉచితంగా, సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన ఇండ్లని నిర్మించి అందజేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును వారు అభినందించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన ఫ్రొఫెసర్ రాఘవేంద్ర నేతృత్వంలో ఉత్తరప్రదేశ్కు …
Read More »రాత్రి కాగానే మరదలు నిద్రపోతుండగా బావ
దేశంలో కామంధులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. ఎక్కడో ఒక్క చోట ఖచ్చితంగా మహిళలపై దారుణంగా అత్యాచారలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రోడ్డు ప్రమాదంలో అత్త మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అత్తింటికి వచ్చిన అల్లుడు స్వయానా మరదలిపైనే అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబయి నగరంలోని ఖర్ ప్రాంతంలో వెలుగుచూసింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ కు చెందిన 24 ఏళ్ల యువకుడు అత్త రోడ్డుప్రమాదంలో మరణించిందని భార్యతో కలిసి ముంబయి నగరంలోని …
Read More »దావుద్ రెస్టారెంట్ వేలం..
అండర్వరల్డ్ డాన్, కరుడుగట్టిన నేరస్తుడు దావూద్ ఇబ్రహింకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం వేలం వేసింది. ముంబైలో దావూద్ కు చెందిన మూడు భవనాలకు వేలం నిర్వహించారు. రూ. 11 కోట్లకు ఈ మూడు భవనాలను సైఫీ బుర్హానీ ట్రస్ట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేలం వేసిన భవనాల్లో ఒక రెస్టారెంట్ తో పాటు గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మూడు దావూద్ కు చెందిన …
Read More »ఐశ్వర్య రాయ్ కొత్త సినిమా సెట్స్లో ప్రమాదం….గాయాలు
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కొత్త చిత్రం ఫన్నె ఖాన్ సెట్స్లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ గాయపడినట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర మేకర్లు ఓ ప్రటన విడుదల చేశారు. ‘‘ఓ మోటర్ సైకిల్ బలంగా ఢీ కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించాం. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదానికి …
Read More »