Home / Tag Archives: mumbai (page 6)

Tag Archives: mumbai

మరోసారి బ్యాట్ పట్టుకోనున్న దిగ్గజ ఆటగాళ్ళు…!

క్రికెట్ ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే మామోలుగా టీ20 సిరీస్ అంటేనే ఒక పండుగ వాతావరణం తలపిస్తుందని అందరికి తెలిసిందే. అలాంటిది ఈ సిరీస్ లో దిగ్గజ ఆటగాలు పాల్గొంటున్నారు. అంటే ఇంకెంత మజా వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇక అసలు విషయానికి వస్తే రోడ్ సేఫ్టీ టీ20 సిరీస్ ను ముంబై లో నిర్వహించబోతున్నారు. దీనికి సంభందించి 2020 ఫిబ్రవరి నెలలో ఈ మెగా …

Read More »

పబ్లిక్‌గా మందేసి అమ్మాయితో చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే..వైరల్ వీడియో…!

ఉత్తరాదిన బీజేపీ ఎమ్మెల్యేలు రోజు రోజుకీ దిగజారిపోతున్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, తుపాకీలతో హల్‌చల్‌ చేయడం, తమను ఎదిరించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం..తాగి, అమ్మాయిలతో చిందులు వేయడం బీజేపీ ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. తాజాగా   ఓ బీజేపీ ఎమ్మెల్యే పబ్లిక్‌గా చుక్కేసి బార్‌ డ్యాన్సర్‌తో చిందేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన …

Read More »

ప్రపంచ కలుపు జాబితాలో ఢిల్లీ మూడో స్థానం..!

ప్రపంచ కలుపు జాబితాలో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. 2018 సంవత్సరానికి గాను ఢిల్లీ ప్రజలు 38.3 టన్నుల కలుపును సేవించారు. దాంతో దేశ రాజధాని ఐన ఢిల్లీ కి ప్రపంచ పరంగా మూడో స్థానం వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం వాణిజ్య నగరమైన ముంబై  ఢిల్లీ కన్నా కొంచెం వెనకబడి ఉంది. ఇక్కడ 32.4 టన్నులతో ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలో మొత్తం 120సిటీలు పరిగణలోకి తీసుకోగా …

Read More »

కైరాపై కన్నేసిన విజయ్ దేవరకొండ..?

యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలో 2011లో నువ్విలా చిత్రంతో అరంగ్రేట్రం చేసాడు. అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే మంచి పేరు తెచ్చుకొని ఫుల్ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తానూ చివరిగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్, ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. తాజాగా ముంబైలోని కబీర్ సింగ్ హీరోయిన్ కైరా అద్వానీని కలిసాడు విజయ్. …

Read More »

జియో ఫైబర్ సేవలు ప్రారంభం

రిలయన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్ సేవలు రేపు ప్రారంభం కానున్నాయి. జియో ఫైబర్ లో వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ స్పీడ్ వరకు ప్లాన్స్ ఉన్నాయి. వీటి నెలవారీ ఛార్జీలు రూ. 700 నుంచి రూ. 10 వేల వరకు ఉన్నాయి. జియో ఫైబర్ ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ సదుపాయంతో …

Read More »

బ్రేకింగ్…విమానంలో సాంకేతిక లోపాలు.. మెగాస్టార్ చిరంజీవికి తప్పిన పెనుప్రమాదం…!

మెగాస్టార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. వ్యక్తిగత పనుల నిమిత్తం ముంబై వెళ్లిన చిరు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఈ ఫ్లయిట్ టేకాఫ్ అయిన అరగంటకే విమాన సిబ్బంది సాంకేతిక సమస్యలు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే విమానాన్ని వెనుకకు మళ్లించి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కాగా చిరు ప్రయాణిస్తున్న ఈ …

Read More »

చివరికి మిగిలింది ఆరుగురే..? ఇందులో కూడా రాజకీయమేనా..?

టీమిండియా ప్రధాన కోచ్ విషయం ఒక కొలిక్కి వచ్చేసిందనే చెప్పాలి ఎందుకంటే ఈ విషయాన్నీ కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా చివరికి ఆరుగురు ఫైనల్ లిస్టులోకి చేరారని వారికి ఈ శుక్రవారం ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయా వ్యక్తులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని కపిల్ అన్నారు. దీనికి నేరుగా రాలేని వారు …

Read More »

వాట్సాప్‌లో భర్త తలాక్..ముంబైలో త్రిపుల్ తలాక్‌  ఫస్ట్ కేసు నమోదు..!

ఎన్డేయే ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో ఎట్టకేలకు తలాక్ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా కొత్తచట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం ప్రకారం అకారణంగా తలాక్ చెప్పిన వారికి మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది. ఈ మూడేళ్లు సదరు భర్త..భార్యా పిల్లల పోషణ కోసం భరణం చెల్లించాలి. అంతే కాదు ఈ కేసులో …

Read More »

ముంబైకి వాన గండం..రోడ్లన్నీ చెరువులుగా మారిన వైనం

దేశ వాణిజ్య కేంద్రమైన ముంబై ప్రస్తుతం సముద్రంలా మారిపోయింది. రాత్రి నుండి కుండపోతగా వర్షం కురవడంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు ముంతెచ్చుతున్నాయి. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం ఎక్కువ శాతం ఉంది. ఇది చూస్తుంటే అప్పటి 2005  పరిస్థితే ఇప్పుడు వచ్చేలా …

Read More »

ముకేశ్‌ అంబానీ కుతూరు ఇషాకు తన అత్తింటి వారు ఏం కానుక ఇచ్చారో..అతి ఎంత ఖరిదో తెలుసా

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ గతేడాది పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. పిరమాల్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ను ఆమె పెళ్లాడారు. పెళ్లికానుకగా ఇషాకు తన అత్తింటి వారు ఖరీదైన కానుకనే ఇచ్చారు. వర్లీలోని 50వేల చ.అడుగుల విస్తీర్ణం ఉన్న గలీటా భవనం ఆమెకు బహుమతిగా అందింది. దీని ఖరీదు సుమారు రూ. 450 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దక్షిణ ముంబయిలోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat