వచ్చే నెల ఏప్రిల్ 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు స్థానాల్లో పదహారు స్థానాలను గెలుపొంది దేశ రాజకీయాలను శాసించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఆలోచిస్తోన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల సమరంకోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం గురించి,ఎంపీ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించారు. ఒకపక్క తన తనయుడు,యువనాయకుడు కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి …
Read More »వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటన
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోక్సభ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ నేత ,బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే అంతకుముందు నిన్న శనివారం రాత్రి పార్టీ తరఫున పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ఆ …
Read More »