ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా తగ్గడం లేదు. రాజకీయ, సినీ, క్రీడలకు సంబంధించిన సెలబ్రిటీల జీవిత కథలు సినిమాల రూపంలో తెరకెక్కుతున్నాయి. తాజాగా ఇండియన్ సినిమాల్లో ఐదు దశాబ్దాల కెరీర్తో మూడు వందలకు పైగా సినిమాలు చేసిన దివంగత స్టార్ శ్రీదేవి బయోపిక్ను రూపొందించడానికి ఆమె భర్త బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ బయోపిక్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే లేటెస్ట్గా నేను రేసులో ఉన్నాగా! …
Read More »సుశాంత్ కేసులో రోజుకో మలుపు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బుధవారం అరెస్ట్ చేసింది. ఆ ఇద్దరిలో ఒకరైన అబ్దుల్ బాసిత్కు సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉందని ఎన్సీబీ వెల్లడించింది. `సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో బాసిత్కు సంబంధం ఉంది. రియా చక్రవర్తి సోదరుడు …
Read More »జోరు మీదున్న బర్త్ డే స్టార్
పవర్స్టార్ పవన్ కల్యాణ్ జోరుమీదున్నారు. రీ ఎంట్రీ తర్వాత వరుసబెట్టి సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న `వకీల్ సాబ్` కాకుండా ఈ రోజు (బుధవారం) మూడు సినిమాలను అధికారికంగా ప్రకటించారు. పవన్ 27వ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించనుండగా, 28వ సినిమాను హరీష్ శంకర్ రూపొందించునున్నారు. `సైరా` దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కొద్దిసేపటి క్రితం వచ్చింది. నిర్మాత …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాయల్ రాజ్ పుత్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ( RX100 ఫేమ్) నేడు బాలానగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టమని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా …
Read More »జూనియర్ రాఖీ భాయ్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సీక్వెల్స్ గా వచ్చిన “బాహుబలి’’ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్’ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్ యష్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2016లో ప్రముఖ కన్నడ నటి రాధికా పండిట్ను పెళ్లి చేసుకున్నారు యష్. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్కి …
Read More »బ్రేక్ లేకుండా రకుల్ ప్రీత్
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. నలభైరోజులు నాన్స్టాప్గా జరిగే ఈ షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. మంగళవారం ఈ సెట్లో అడుగుపెట్టారు రకుల్. ప్రస్తుతం వైష్ణవ్, రకుల్పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.
Read More »సౌత్నే టార్గెట్
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇకపై సౌత్నే టార్గెట్ చేయబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాలీవుడ్లో ఆమెకు సరైన సినిమా, అంటే తనకు పేరు తెచ్చేలా సినిమా రాలేదు. అక్కడ అవకాశాల కోసం.. అందరి చుట్టూ తిరగాలి. అందరితో పరిచయాలు పెంచుకోవాలి. కానీ సౌత్లో అలా కాదు. ఆమె కోసం నిర్మాతలు క్యూలో నిలబడుతున్నారు. అందుకే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వని చోట ప్రయత్నాలు చేసే …
Read More »నిర్మాతగా కీర్తి సురేష్
మహానటి’తో జాతీయ అవార్డుని దక్కించుకున్న నటి కీర్తి సురేశ్.. డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్దే’ మహేశ్ 27వ చిత్రం ‘సర్కారువారి పాట’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ ఓటీటీలో విడుదలైంది. ఇదే బాటలో కీర్తి నటించిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు కూడా ఓటీటీలోనే విడుదలవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా త్వరలోనే కీర్తిసురేశ్ నిర్మాతగా …
Read More »టాలీవుడ్ లో డ్రగ్స్ ఎక్కువగా వాడతారు-మాధవీలత సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వాడుతారు.. దీనిపై తెలంగా ఎన్సీబీ అధికారులు, ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి’ అని ఫేస్బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకునేవాడంటూ ఆరోపణలు వచ్చాయి. నటి కంగనా రనౌత్ కూడా బాలీవుడ్లో డ్రగ్స్ కల్చర్ ఉందని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో …
Read More »దళితుడికి శిరోముండనం చేయించిన నూతన్ నాయుడు
బిగ్ బాస్ కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకర్షించిన నూతన్ నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దళిత యువకుడు శ్రీకాంత్ కి ఆయన శిరోముండనం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్ లో నివాసముంటున్న నూతన నాయుడు ఇంట్లో గత నాలుగు నెలలగా దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పని చేస్తున్నారు. ఆగస్ట్ 1వ తేదీ నుండి ఆయన చెప్పకుండా పనిమానేయడంతో శ్రీకాంత్ పై …
Read More »