దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేశ ప్రజలందరకి, మెగా అభిమానులకు, ఆత్మీయులందరికి 72వ గణతంత్ర దినోత్సవ శుబాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని విస్తృతంగా రక్తదానం చేయసంకల్పించిన మెగా బ్లడ్ బ్రదర్స్ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేరకు స్పందించి, చిరంజీవి బ్లడ్ …
Read More »మెగా ఫ్యామిలీలోకి అవికా గోర్
మెగా ఫ్యామిలీలోని హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్. కల్యాణ్ దేవ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంపికవగా. ప్రస్తుతం షూటింగ్ లో సైతం పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది. ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కిడికి పోతావు చిన్నవాడా’ వంటి హిట్లు అందుకున్నాక కొన్నాళ్లు తెలుగు తెరకు దూరమైన యువ నటి.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీధర్ సీపాన ఈ మూవీకి …
Read More »విభిన్న పాత్రలో జగ్గుభాయ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో జగ్గుభాయ్ నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ వేసినట్లు కనిపిస్తోంది. దానికి ఎటువంటి క్యాప్షన్ రాయలేదు. దీంతో ఆయన తదుపరి చిత్రంలో ‘ఏసుప్రభు’గా యాక్ట్ చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు ప్రస్తుతం జగపతిబాబు FCUK చిత్రంలో నటిస్తూ బిజీగా …
Read More »ప్రజల గుండెలలో దేవుడిగా సోనూసూద్
అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ వెళుతున్న సోనూసూద్ ప్రజల గుండెలలో దేవుడిగా కొలవబడుతున్నాడు. కడుపు కాలుతున్న వారికి ఆకలి తీరుస్తూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు. సోనూ సేవలకు ఫిదా అవుతున్న ప్రజలు ఆయనకు గుడులు కట్టి మరీ పూజలు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూసూద్ తర్వాత కూడా వాటిని కొనసాగిస్తున్నాడు. తాజాగా గుండె …
Read More »తమిళ దర్శకుడితో రామ్
RED తో సంక్రాంతికి పలకరించిన రామ్ తదుపరి సినిమా తమిళ దర్శకుడితో ఉంటుందని తెలుస్తోంది. కొంతకాలం క్రితం ‘జిల్లా’ సినిమా తీసిన | దర్శకుడు ఆర్టీ నీసన్ తో ఓ యాక్షన్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే నీసన్ కలిసి కథ విన్పించగా రామ్ ఇంప్రెస్ అయ్యాడట. దీంతో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Read More »ఆలీ మూవీలో అచ్చిరెడ్ది,ఎస్వీ కృష్ణారెడ్డి
హాస్య నటుడు ఆలీ నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్ర ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. ఈ చిత్రంలో ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ లో వీరు ముగ్గురూ పాల్గొన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి నటుడు ఆలీ.. ఈ ముగ్గురు కలిసి తీసిన యమలీల, ఘటోత్కచుడు, మాయలోడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Read More »వరుణ్ తేజ్ గని ఫస్ట్ పంచ్ అదిరింది
వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘గని’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులైలో రిలీజ్ కాబోయే ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్.. …
Read More »టాలీవుడ్ లో విషాదం
ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు V.దొరస్వామి రాజు కన్నుమూశారు. VMC పేరుతో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన ఆయన.. తొలిసారి NTR సింహబలుడు సినిమాను విడుదల చేశారు. గుంతకల్ కేంద్రంగా రాయలసీమలో VMC సంస్థను విస్తరించగా.. దీనిద్వారా డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, గజదొంగ కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి లాంటి పలు చిత్రాలు రిలీజ్ చేశారు. అన్నమయ్య, సింహాద్రి సీతారామయ్య గారి మనవరాలు సహా పలు సినిమాలనూ నిర్మించారు.
Read More »రాధేశ్యామ్ యూనిట్కు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ స్క్రీన్పైనే కాదు, ఆఫ్ స్క్రీన్లోను హీరోనే. ఆపద వచ్చినప్పుడు తానున్నాననే భరోసా ఇస్తుండే ప్రభాస్ కష్టకాలంలో పరిశ్రమకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తుంటారు. ఇక తనతో కలిసి పని చేస్తున్న వారికి వెరైటీ వంటకాలు తెచ్చి వడ్డించడం, పండుగలు, పబ్బాలకు ప్రత్యేక బహుమతులు గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు ప్రభాస్. తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా రాధేశ్యామ్ చిత్ర యూనిట్కు రిస్ట్ …
Read More »మతి పోగొడుతున్న మిల్క్ బ్యూటీ హాట్ ఫోటోస్
స్లిమ్గా కనిపించేందుకు రెగ్యులర్గా వర్కవుట్స్ చేస్తూ వచ్చిన తమన్నా కరోనా వలన కొద్ది రోజులు ఫుల్ రెస్ట్ తీసుకుంది. తరచు వర్కవుట్స్ చేసే వాళ్ళు మధ్యలో విశ్రాంతి తీసుకుంటే ఒళ్ళు రావడం సహజమే. మెడికేషన్లో భాగంగా దాదాపు 15 రోజులు విశ్రాంతి తీసుకోవడం, మందులు వాడడం వలన తమ్మూ లావైపోయింది. ఆ మధ్య బొద్దుగా మారిన తమన్నాని చూసి చాలా మంది షాకయ్యారు కూడా. అయితే పాత రూపంలోకి మారేందుకు …
Read More »