టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే బామ్మ ఈ రోజు వారి మధ్య లేదని దుఃఖ సాగరంలో మునిగింది. బామ్మ చనిపోయిందనే విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఈ క్యూటీని మేం కోల్పోయాము. ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా, హాయిగా, ఎలాంటి బాధలు లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. కష్టాలలో ఉన్నా నవ్వుతూనే ఉండాలని ఆమె మాకు నేర్పించింది. …
Read More »లక్ అంటే మీనాదే గురు..?
ఆమె తన అందచందాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను మైమరిపించిన ముద్దుగుమ్మ. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ ముద్దుగుమ్మ అమ్మ పాత్ర.. అత్త పాత్రలో నటిస్తూ అప్పటి తన అభినయం ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకుంటుంది. తకూ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా.. ఆమెనే మీనా.. మీనాను చూస్తే మన ఇంట్లో పిల్ల లెక్క ఉంటది. అలాంటి పిల్ల ప్రస్తుతం మోహన్ లాల్ సరసన నటించిన దృశ్యం 2 హిట్ అవ్వడంతో బిజీబిజీగా …
Read More »చెర్రీ మూవీకి ఇద్దరు సంగీత దర్శకులు
మెగాపవర్ స్టార్,మెగా వారసుడు ,యువ హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీపై రోజుకో ముచ్చట బయటకొస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. మొదట ఈ చిత్రానికి అనిరుధ్ ట్యూన్స్ అందిస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనతో పాటు రాక్ స్టార్ DSP కూడా కొన్ని పాటలు కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ భారీ బడ్జెట్ …
Read More »ఇద్దరు భామలతో రవితేజ రోమాన్స్
`క్రాక్` విజయంతో ఫామ్లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చేస్తున్నాడు. ఈ సినిమాతో మీనాక్షి చౌదరి తెలుగు తెరకు పరిచయమవుతోంది. డింపుల్ హయాతి మరో హీరోయిన్గా నటిస్తోంది. `ఖిలాడి` తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో రవితేజ ఇద్దరు భామలతో ఆడిపాడనున్నాడట. ఈ సినిమాలో తమిళ భామ ఐశ్వర్యా …
Read More »కంగనా రనౌత్ కొత్త వ్యాపారం
విభిన్న రోల్స్ తో మెప్పించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. కొత్త అవతారం ఎత్తనుంది. ఈసారి మూవీ కోసం కాకుండా రియల్ వ్యాపారవేత్తగా మారనుంది. హిమాచల్ ప్రదేశ్లోని తన సొంతూరు మనాలిలో ఆమె ఒక కేఫ్, రెస్టారెంట్ ఓపెన్ చేయనుంది. తన ట్విట్టర్ వేదికగా ఈ విషయం తెలిపింది. ‘ఈ కొత్త వెంచర్ నా కల. సినిమాలు కాకుండా నాకు ఇష్టమైనది ఆహారం అంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రస్తుతం …
Read More »వినూత్నంగా మన్మధుడు నాగార్జున
టాలీవుడ్ మన్మధుడు.. స్టార్ హీరో అక్కినేని నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో ఓ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ సైతం హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఇందులో నాగ్ రిటైర్డ్ RAW ఏజెంట్ గా కనిపిస్తారని సమాచారం. ప్రవీణ్ గతంలో ‘పీఎస్వీ గరుడవేగ’ సీన్స్ తీసిన ఓ డ్యామ్ దగ్గరే నాగ్ యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్ లను తెరకెక్కించాలని ప్రత్యేకంగా సెట్ కూడా …
Read More »అనుపమకు లక్కీ ఛాన్స్
`అఆ` సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసింది మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుంది. పక్కింటమ్మాయి తరహా పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే కొంత కాలంగా అనుపమకు తెలుగు నుంచి అవకాశాలు తగ్గాయి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండడంతో అనుపమకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం అనుపమ యంగ్ హీరో నిఖిల్ సరసన `18 పేజెస్`లో …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
నందమూరి అభిమానులకు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ అని గుసగుస.. ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇండో-అమెరికన్ దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తన నెక్స్ట్ సినిమాలో తారక్ ను తీసుకోనున్నాడట. మనోజ్ హాలీవుడ్ లో అన్ బ్రేకబుల్, ది సిక్స్ సెన్స్, …
Read More »భారీ రెమ్యూనేషన్ డిమాండ్ చేస్తున్న రవితేజ
కరోనా మహమ్మారి తర్వాత విడుదలైన ‘క్రాక్’తో హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ తన తదుపరి మాలకు రెమ్యూనరేషన్ పెంచేశాడని చిత్ర వర్గాల టాక్.గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హాట్ బ్యూటీస్ శృతి హాసన్ హీరోయిన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్ గా.. ప్రముఖ దర్శక నిర్మాత సముద్రఖని మెయిన్ విలన్ గా నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల …
Read More »బాలయ్య మూవీ షూటింగ్ కి బ్రేక్
హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టార్ హీరో.. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ షూటింగ్ ఆగిపోయింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కోటాలగూడెంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.. షూటింగ్ కారణంగా తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు.దీంతో షూటింగ్ నిలిచిపోయింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read More »