చాలా మంది టాలీవుడ్ హీరోలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని అందరికి తెలుసు.వెంకటేష్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే క్రికెట్ ఎక్కడ ఉంటే వెంకటేష్ అక్కడే ఉంటాడు.మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ జరగనుంది.ఇప్పటికే అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.అయితే మన టాలీవుడ్ హీరోలు మహేష్, వెంకటేష్ 10రోజులు యూకే ట్రిప్ కు రెడీ అవుతున్నారు.వీరి ట్రిప్ సినిమా షూటింగ్ కి కాదండి..ప్రపంచకప్ కోసమట.లండన్ లో …
Read More »మీకు ఎంతో అందమైన మనసు ఉంది.. అల్లరి నరేష్ కు సపోర్ట్ గా నెటిజన్లు..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజయ్యింది. ఈసినిమాలో మహేష్తో పాటుగా అల్లరి నరేష్ కూడా నటించారు. అయితూ ఆడియన్స్ ని నరేష్ నటన చాలా ఆకట్టుకుంది. దాదాపుగా కొన్నేళ్ల తర్వాత నరేష్ని ఇలాంటి క్యారెక్టర్లో చూడడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. మహర్షిలో రవిగా ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసాడు నరేష్.. సినిమాచూశాక నరేష్ క్యారెక్టర్ ని …
Read More »శకుంతలా దేవిగా డర్టీ పిక్చర్ హీరోయిన్..
బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఎన్టీఅర్ బయోపిక్ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో బాలకృష్ణకు భార్యగా నటించిన విద్యా బాలన్ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఇప్పటికే ఆమె సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా తెరకెక్కించిన డర్టీ పిక్చర్ లో నటించింది.ఈ చిత్రంకి గాను ఆమెను ఎన్నో అవార్డులు కూడా వరించాయి.ప్రస్తుతం విద్యా బాలన్ మరో బయోపిక్ చేసేందుకు ఓకే చెప్పింది.గణిత …
Read More »టాలీవుడ్ లేటెస్ట్..నిర్మాతగా అల్లుఅర్జున్
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలుగా అడుగుపెట్టి మంచి ఫేమ్ తెచ్చుకున్న తరువాత నిర్మాతలుగా మారడం ఇండస్ట్రీ లో ట్రెండ్ గా మారింది.నేచురల్ స్టార్ నాని,సూపర్ స్టార్ మహేష్,రామ్ చరణ్ ఇలా అందరు సినిమాలను నిర్మిస్తున్నారు.అయితే ఇప్పుడు అదే రూట్ ను ఫాలో అవ్వనున్నాడు బన్నీ..అవునండి ఇది నిజమే అల్లుఅర్జున్ తన తరువాత సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించనున్నారు.అంతే కాకుండా ప్రొడక్షన్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు.చాలా మంది యంగ్ డైరెక్టర్స్ …
Read More »సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న మహేష్ బాబు హీరోయిన్ ఫోటోలు….హాటే హాట్
షాహిద్ కపూర్,కియారా అద్వాణీ హిందీలో జంటగా నటిస్తున్న చిత్రం ‘కబీర్ సింగ్’.అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.అయితే ప్రస్తుతం కియరా అద్వాణీ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఆ ఫొటోస్ చూస్తున్న అందరు షేర్లు మీద షేర్లు చేస్తున్నారు.ఇక ఈ చిత్రం అర్జున్ రెడ్డికి …
Read More »చిరుతో అనుష్క..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమైన స్వీటీ అనుష్క శెట్టి తాజాగా సైలెన్స్ అనే మూవీలో నటిస్తోంది.ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న చిత్రంలో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే సైరా చిత్రంలోను అనుష్క స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనుందనే వార్త అప్పట్లో దావానంలా పాకింది. తాజా …
Read More »జగన్ పై బాబు సెటైర్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ లో అవెంజర్స్ మూవీ చూసిన సంగతి విధితమే. ఈ విషయం గురించి ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన …
Read More »మహర్షి స్టోరీ ఇదే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు..హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రానికి గాను యూనిట్ మొన్ననే భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఇది మహేష్ కి 25వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా..దిల్ రాజు,అశ్వినీదత్,పీవీపీ నిర్మిస్తున్నారు. ఇక కధలోకి వస్తే ఈ చిత్రంలో మహేష్ పేరు రిషీ..డిగ్రీ పూర్తి చేసుకొని అమెరికా వెళ్తాడు.అక్కడ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి సీయిఓగా వ్యవహరిస్తారు.ఈ …
Read More »అల్లు అరవింద్ కు ఎంత కష్టమోచ్చిందే..?
ఒకరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్.. ఇంకొకరేమో ఇండస్ట్రీకి మూల స్థంబాల్లో ఒకటైన ఆల్ టైమ్ గ్రేట్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఎంట్రీ ఇచ్చి టాప్ ఫోర్ హీరోలలో ఒకరైన మన్మధుడు అక్కినేని నాగార్జున. అంతటి మహోన్నత చరిత్ర గలిగిన దిగ్గజాలు ఒకరికొకరు అండగా ఉండటం ఏంటీ అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం ఏంటీ అంటే నాగ్ తనయుడు యువహీరో అఖిల్ …
Read More »ఏ మాత్రం టెన్షన్ లేకుండా మే23 వరకూ టైమ్ పాస్ చేస్తున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని ఏషియన్ మహేశ్ బాబు ధియేటర్ లో సినిమా చూసారు. ఇటీవల విడుదలైన ఎవెంజర్స్ ది ఎండ్ సినిమాను చూసేందుకు జగన్ ఏఎంబీకి వచ్చారు. ఎలక్షన్స్ అయిపోయాయి.. రిజల్ట్స్ వచ్చేందుకు మరో 20రోజులు టైం కూడా ఉంది. ఫలితాలు వచ్చేవరకు వేచి చూడటం తప్ప ఇంకేం చేయలేరు కాబట్టి నాయకులు కాస్త రిలాక్స్ అవుతుంటారు.. అందుకే ఇప్పుడు జగన్ కూడా ఇదే …
Read More »