అనుష్క..ఈమె పేరు తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండరు.తాను నటించిన అరుంధతి.భాగమతి,రుద్రమదేవి సినిమాలతో ఈ హీరోయిన్ కు విపరీతమైన క్రేజ్ వచ్చిందనే చెప్పాలి.ఇందులోనే కాకుండా తాను నటించిన అన్ని సినిమాలు మంచి హిట్ టాక్ వచ్చాయనే చెప్పాలి.ప్రస్తుతం చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి.ఇందులో అనుష్క కూడా నటించనుంది.ఇది ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు సంబంధించిన చిత్రం అని అందరికి తెలిసిందే.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం …
Read More »మొదట ఈ ఫొటో చూసి స్టన్ అయిన ఆమె అభిమానులు తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా.?
సినీ పరిశ్రమ అంటేనే గ్లామర్ ఫీల్డ్.. సినిమాల్లో ఉండేవారు ఎప్పుడూ ముఖానికి మేకప్ వేసుకుని ఉండాల్సిందే. వారి ప్రొఫెషన్ అలాంటిది.. పైగా మేకప్తో ఉంటేనే వారి ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. వారు అంత అందగా కనిపించడం వల్లే వారిని అభిమానులు అంత అమితంగా ఇష్టపడతారు. అందుకే సెలెబ్రిటీలు బయటికి వచ్చినప్పుడు కూడా కచ్చితంగా మేకప్ వేసుకొని వస్తుంటారు. మేకప్ లేకుండా బయటకు రారు.. కెమెరాకు అస్సలు చిక్కరు.. అయితే …
Read More »బికినీలో ఆదా శర్మ..ఇలా చేయడానికి గల కారణం తెలిస్తే షాక్ అవుతారు ?
ఆదా శర్మ..ఈ పేరు వింటే తెలుగు ఇండస్ట్రీ మరియు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది హార్ట్ ఎటాక్ అనే చెప్పాలి.తన నటనతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది.అల్లు అర్జున్ తో సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా నటించింది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి పేరు ఉంది.ఈమె సినిమాలకన్నా ఎక్కువగా తన ఫోటోలతో ఫాన్స్ కు మత్తెకిస్తుంది.ఎక్కువగా ఫోటోషూట్ లు చేస్తూ తన ఫోటోలను అప్లోడ్ చేస్తుంది.తాజాగా ఈ భామ …
Read More »ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే అలా చేసేవారు.. ఇప్పుడు మహేశ్ చేస్తున్నారు
వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరక్టర్ అనిల్ రావిపూడి మహేష్ నటించనున్న 26వ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రం ఇవాళ గ్రాండ్గా లాంచ్ అయ్యింది. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో జోడీగా లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా హీరోయిన్గా నటించనుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం దర్శకత్వం వహించనున్నాడు. అలాగే వరుసగా మహేశ్ తో సినిమాలు చేస్తున్న ప్రముఖ …
Read More »ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్న టీడీపీ ఎమ్మెల్యే
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం రూలర్.ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నాడు.ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు పాయల్ రాజ్పుత్ మరియు మెహ్రీన్ కౌర్ పిర్జాడ హీరోయిన్లు గా నటించనున్నారు.వీరిద్దరూ బాలయ్య బాబుతో రొమాన్స్ చేయనున్నారు.అయితే ఆయన ఈ ఇద్దరితో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేదానిపై నందమూరి అభిమానులు చాలా ఆతృతగా ఉన్నారు.ఇక పాయల్ తెలుగులో …
Read More »సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రంతో మహేష్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు.అంతేకాకుండా ఇది ఒక సోషల్ మెసేజ్ కావడంతో ప్రేక్షకుల మదిలో నాటుకుపోయింది.ఈ మధ్యకాలంలో మహేష్ ఎంచుకున్న కధలు కూడా ఎక్కువగా ఇవే ఉంటున్నాయి.ఈ చిత్రం తరువాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే.అయితే ఈరోజు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ …
Read More »ట్విట్టర్ సాక్షిగా ఉన్న కాస్త”పవన్ ఇజ్జత్తు”తీసిన వర్మ
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న శుభతరుణంలో ప్రముఖ టాలీవుడ్ బాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రముఖ టాలీవుడ్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ సాక్షిగా పవన్ ను ఏకిపారేశాడు వర్మ.ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి చేసిన …
Read More »బాబు చిత్తుచిత్తుగా ఓడిపొవడానికి “అతనోక “కారణం
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఒకానోక సమయంలో ఎంపీ అభ్యర్థులుగా పోటి చేయడానికి సిట్టింగ్ ఎంపీలు సైతం భయపడి పోటీలోకి దిగలేదు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నూట డెబ్బై ఐదు మంది బరిలోకి దిగితే కేవలం ఇరవై మూడు మంది మాత్రమే గెలుపోందారు. మిగిలినవారిలో చాలా మంది మంత్రులు,హేమాహేమీలు సైతం ఓడిపోయారు. ఈ క్రమంలో టీడీపీ …
Read More »శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఏపీలో వైసీపీ ప్రభంజనంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె”ఏపీలో వైసీపీ గెలుపుపై ఫేస్బుక్లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను తాను దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు. నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి …
Read More »‘సైరా’ యూనిట్ పై మండిపడ్డ చిరు..కారణం ఏమిటో?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు.స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు నటిస్తున్నారు.మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.ఇందులో చిరు పాత్రకన్నా విజయ్ పాత్రనే ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తుంది.దీంతో చిత్ర యూనిట్ విజయ్ సేతుపతికి సంబంధిచిన కొన్ని సీన్స్ తీసేయాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయంపై చిరంజీవితో చర్చించగా ఆయన …
Read More »