ఇటీవలే సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన విషయం అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈ మెగా హీరో డైరెక్టర్ మారుతితో సినిమా తీయనున్నాడు.దీనికి సంభందించి ఓపెనింగ్ పూజ కూడా త్వరలోనే చేయనున్నారు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను ‘ప్రతీరోజు పండగే’ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది.ఇది మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేయనున్నారు.ఈ చిత్రం లో మెగా హీరో ఒక లవర్ బాయ్ గా …
Read More »వంశీకి మరో ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్..ఎందుకో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యహరించారు.ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటించడం జరిగింది.ఇప్పటికి కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తుంది.వంశీ పైడిపల్లితో మంచి హిట్ అందుకున్న మహేష్ మరోసారి అదే డైరెక్టర్ తో సమ్మర్ స్పెషల్ గా ఇంకో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ మేరకు …
Read More »ప్రముఖ సినీనటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత
ప్రముఖ సినీ, రంగ స్థలనటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ (81) కన్ను మూశారు. బెంగళూరులోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం 6.30గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ 19 మే1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. కన్నడలో పలునాటకాలు రచించి వెలుగులోకివచ్చారు. 1970లో ‘సంస్కారా’ అనే సినిమా ద్వారా ఆయన సినిమాల్లో ఆరంగేట్రంచేశారు. తర్వాత కన్నడ, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు. వెంకటేశ్ హీరోగా నటించిన …
Read More »చిరంజీవి మాజీ అల్లుడు సంచలనం..వాళ్ళకి కాలాలనే ఇలా చేశా ?
మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు,శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది.హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహనతో ప్రేమాయణం నడిపుస్తున్న శిరీష్ ఆమెను ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు.ఈ విషయాన్నీ స్వయంగా శిరీష్ భరద్వాజ్ చెప్పాడు.అంతేకాకుండా కొంతమందికి కాలాలని కావాలని తన రెండో భార్యతో ఉన్న ఫోటో కూడా పెట్టాడు.అయితే శిరీష్ భరద్వాజ్,చిరు చిన్న కూతురు శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.వారికి సంతానం …
Read More »అహూతి ప్రసాద్ తనయుడిపై కేసు..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దివంగత సీనియర్ నటుడు ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆర్కే సినీప్లెక్స్లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్ లేచి నిలబడలేదు. దీంతో అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్ …
Read More »అల్లరి నరేష్ కు బంపర్ ఆఫర్..దీనికి కారణం ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఇది ఒక మంచి సోషల్ మెసేజ్ కావడంతో ప్రేక్షకుల మందిలో నాటుకుపోయింది.అయితే ఈ చిత్రం ఇంత అవ్వడానికి ప్రధాన కారణం ఎవరు అంటే అది హీరో నరేష్ అనే చెప్పాలి..ఎందుకంటే ఈ చిత్రంలో కీలక పాత్ర ఆయనదే అని చెప్పాలి.అయితే ఇక అసల విషయానికి వస్తే మాస్ మహారాజు రవితేజ …
Read More »“నాగ్”తో కీర్తి సురేష్’రోమాన్స్’
ఇటీవల విడుదలైన చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్రహీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా మన్మథుడు 2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బక్కపలుచు భామ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ మన్మథుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్కినేని కోడలు సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. పోర్చుగల్ …
Read More »గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?
హీరో నాని తన నటనతో ఎప్పుడూ మంచి పేరే తెచ్చుకుంటాడు.ప్రస్తుతం నాని తన కొత్త చిత్రం ఐన గ్యాంగ్ లీడర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన మనం,24,హలో చిత్రాలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్ టాక్ తెప్పించాడు.ఇందులో ప్రియాంక ఆరుళ్ మోహన్ ఫిమేల్ రోల్ కాగా,అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నారు.అయితే షూటింగ్ సమయంలో …
Read More »మాస్ మహారాజ్ తో మావల్ల కాదంటున్న కుర్ర హీరోయిన్లు
మాస్ మహారాజ్ రవి తేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమాతో బిజీ బిజీ గా ఉన్నారు.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.ఈ చిత్రంలో రవితేజ సరసన నాభ నటేష్ మరియు పాయల్ రాజపుట్ నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగానే రవితేజ గోపీచంద్ మలినేనితో తీయనున్నాడు.అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చాయి. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు …
Read More »స్టూవర్టుపురం గజదొంగ బెల్లంకొండ శ్రీనివాస్..!
1980-90 సమయంలో ఓ వ్యక్తి స్టూవర్టుపురం గజదొంగగా సంచలనం సృష్టించాడు.ఆ వ్యక్తి మరెవరో కాదు టైగర్ నాగేశ్వర్ రావు.ఈ వ్యక్తి అప్పట్లో ఒక పేరు మోసిన గజదొంగ.అలాంటి వ్యక్తి బయోపిక్ హీరో నాని తీస్తున్నాడని అందరు అనుకున్నారు.అయితే నాని కి ఈ బయోపిక్ పై ఏమనుకున్నాడో తెలిదు గాని ఇప్పుడు ఈ చిత్రానికి నాని రిజెక్ట్ చేసాడు.కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాకు హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్నాడు.దీనికి గాను …
Read More »