పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం తానే సొంతం గా 2014 మార్చ్ 14న జనసేన పార్టీ స్థాపించి మరోసారి రాజకీయాల్లో అడుగు పెట్టాడు. 2014 ఎన్నికల్లో పవన్ బీజీపీ,టీడీపీ కి మద్దతు ఇచ్చాడు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఒక …
Read More »కన్నడ భామకు ఎప్పటినుండో ఒక కోరిక ఉందట.. అదే ఆమె టార్గెట్..?
తెలుగు ఇండస్ట్రీలో అతితక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ల చెంతకు చేరిన భామ ఎవరైనా ఉన్నారా అంటే అది కన్నడ భామ రష్మిక అని చెప్పాలి. ఈమెకు సుడి చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. గీతాగోవిందం సినిమాతో ఒక్కసారిగా పైకి లేచిన రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే భీష్మ, అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలలో నటిస్తుంది. ఇక ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ …
Read More »ఆపదలో ఉన్న అఖిల్ కు ప్రభాస్ సాయం..ఎలా ?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. అది కూడా ఒక్క నార్త్ లోనే ఈ …
Read More »తమన్నాపై మోజుపడ్డ డైరెక్టర్.. ఇంకా వదల్లేదా..?
మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పటికీ ఒకే ఫామ్ ని కొనసాగిస్తుంది. తన నటనతో, డాన్స్ తో ఫ్యాన్స్ ను తన పక్కకి తిప్పుకుంది. బాహుబలి సినిమాకు ముందు వరకు కూడా ఒక రేంజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నుంచి ఫామ్ ను కోల్పోయిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అవుతుందేమో అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ల హవా నడుస్తుంది. …
Read More »అవకాశాలు లేక అల్లాడిపోతున్న ఇలియానా..!
ఇలియానా… 2006లో వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన మొదటి సినిమాతో ఇలియానా ఫేమస్ అయ్యింది. అనంతరం అవకాశాలు తన దగ్గరకు ఎతుక్కుంటూ వచ్చాయి. అలా కొంతకాలం టాలీవుడ్ లో ఇలియానా హవానే నడిచింది. ఆ తర్వాత కొంతకాలానికి కొత్త హీరోయిన్లు రావడంతో ఈ …
Read More »మన్మధుడు 2 ఎఫెక్ట్..ఈసారి పకడ్బందీగా రానున్న సోగ్గాడు !
అక్కినేని నాగార్జున మన్మధుడు 2 ఫ్లాప్ తరువాత తాను నటించబోయే తరువాత చిత్రంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్ విషయానికి వచ్చేసరికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. ఇలా మొత్తానికి ఒక యంగ్ డైరెక్టర్ కధ నాగ్ కి నచ్చింది. ఇక నాగార్జున చాలామంది యంగ్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులోని భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ సోలోమన్ కధ నచ్చడంతో అతడికి గ్రీన్ సిగ్నల్ …
Read More »వేణుమాధవ్ మృతిపట్ల చిరంజీవి సంతాపం
హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తన సంతాపం తెలియజేశారు. వేణు మాధవ్ బుధవారం హైదరాబాద్లో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం ప్రకటించారు. వేణు మాధవ్ అకాల మరణంపై చిరంజీవి కూడా దిగ్ర్భాంతి వ్యక్తంచేసారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ తొలిసారి తనతోకలిసి మాస్టర్ సినిమాలో నటించాడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తర్వాత …
Read More »వేణు మాధవ్ ఆసుపత్రి బిల్లును చెల్లించిన మంత్రి తలసాని
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఈ రోజు మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి విధితమే. కాప్రా(మౌలాలి)లోని వేణు మాధవ్ నివాసానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేణు మాధవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” ఇండస్ట్రీలోకి వేణుమాధవ్ రాకముందే తమ్ముడు వేణు మాధవ్ నాకు బాగా పరిచయం.. ఇంత చిన్న …
Read More »ప్రముఖ కమేడియన్ వేణుమాధవ్ మృతి…ఉత్తమ్కుమార్ రెడ్డి సంతాపం…!
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇవాళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన వేణుమాధవ్ మరణంపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. తాజాగా వేణుమాధవ్ మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్యనటుడని..మంచి గుర్తింపు పొందిన నటుడిగా ఆయన …
Read More »ఆ హీరోయిన్ పై పూరీ కన్ను..రౌడీ తో రొమాన్స్ కు రెడీ..?
వరుస ఫ్లాపుల తరువాత దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక్క సినిమాతో పైకి లేచాడు. రామ్ పోతినేని హీరోగా, నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లు గా తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మి కలిసి నిర్మించారు. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పూరీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మంచి ఊపూమీద ఉన్న విజయ్ దేవరకొండ తో సినిమా …
Read More »