ముఖంపై ముడతలు పోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.. > ఆకుకూరలు ఎక్కువగా తినాలి >తగినన్ని నీళ్లు తాగితే చర్మం ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజూ 8గ్లాసుల నీళ్లు తాగాలి > తగినంత నిద్ర తప్పనిసరి. మంచి నిద్రవల్ల చర్మకణాలు పునరుత్తేజితం అవుతాయి >ప్రతిరోజూ వ్యాయామం చేయాలి >ఆల్కహాల్, కెఫిన్ వాడకం బాగా తగ్గించాలి
Read More »బెడ్రూంలో అవి ఉంటే మంచిది
బెడ్రూంలో ఇలా ఉంటే మంచిది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం Love Birds : నైరుతి దిశలో ఉంచితే ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది రాధాకృష్ణల చిత్రం: నైరుతి దిశలో పెడితే ప్రేమ పెరుగుతుంది వెదురు మొక్క: తూర్పు లేదా దక్షిణ దిశలో పెడితే మంచిది. ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే మీ సంపద అంతేవేగంగా పెరుగుతుందని నమ్మకం హిమాలయాల చిత్రం: మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది
Read More »మీకు తరుచూ తల తిరుగుతోందా?
మీకు తరుచూ తల తిరుగుతోందా?.. అయితే వీటిని చేయండి.. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఉసిరి పొడిని మిక్స్ చేసి, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్న వడగట్టుకుని తేనె కలుపుకుని తాగాలి. డా అధికంగా పండ్ల రసాలను తాగాలి. తులసి ఆకులను తినాలి. స్ట్రాబెర్రీలను పెరుగులో మెత్తగా కలుపుకుని తినాలి. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పుచ్చకాయ విత్తనాలు, చిటికెడు గసగసాలు, 5 బాదం, పిడికెడు …
Read More »ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్ చిట్కాలు మీకోసం
ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్ చిట్కాలు మీకోసం.వారానికి కనీసం 5 రోజులు కచ్చితంగా వ్యాయామం చెయ్యాలి.లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సిన తేమ అంది ఉత్సాహంగా ఉంటారు .గుడ్లు, పాలు రెగ్యులర్గా తీసుకోవాలి.ఎక్సర్సైజ్ ముందు అరటిపండ్లు, ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.రోజులో ఒకేసారి తినకుండా ఆహారాన్ని కొంచెం పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకోవాలి.రోజుకి కనీసం 8గం. నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి
Read More »లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే మీకోసం ఇది..?
లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే డేంజర్ అంటున్నారు నిపుణులు. ప్రస్తుత రోజుల్లో ఉదయం లేవగానే చాలా మంది ఫోన్ చూస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైటింగ్ నేరుగా కళ్లపై పడటంతో తల బరువుగా మారుతుంది. ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు. ఏకాగ్రత తగ్గుతుంది. తలనొప్పి సమస్య మొదలవుతుంది. లైటింగ్ వల్ల స్ట్రెస్ పెరిగి రక్తపోటు సమస్య కూడా వస్తుందట. చిన్న విషయానికే చిరాకు పడటం, కోపం, …
Read More »కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే
కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. * రెగ్యులర్ గా నిమ్మరసం తీసుకుంటే ప్రయోజనం. * దానిమ్మపండు జ్యూస్ ఎంతో మంచిది. * చిక్కుడు గింజలతో కూడిన ఆహారం తినాలి. * కొబ్బరి నీళ్లు తాగినా ఉపయోగకరం.
Read More »డయాబెటిస్ పేషెంట్ల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు
డయాబెటిస్ పేషెంట్లకు ఆరోగ్య చిట్కాలు ..ఇవి పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది/ ఆహారంలో సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవడం ద్వారా షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. * దాల్చినచెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. *పసుపు యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. *మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగాలి. *జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల …
Read More »చలికాలంలో దగ్గు, జలుబు ఇబ్బంది పెడుతుందా..?
చలికాలంలో చాలా మందికి దగ్గు, జలుబు, తుమ్ములు, కఫం వంటి సమస్యలు వస్తాయి. ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు. 1. తేనెలో అల్లం కలుపుకుని తాగాలి. 2. పావు స్పూన్ మిరియాల పొడిని తేనెలో కలిపి తరచూ తీసుకోవాలి. 3. వేడినీటిలో పసుపు వేసుకుని ఆవిరిపట్టాలి. 4. వేడినీటిలో అల్లం ముక్కలు ఉడకబెట్టి, కొద్దిగా చక్కెర వేసుకుని తాగాలి. 5. మిరియాలు, ధనియాలు కషాయంగా చేసుకుని తాగాలి.
Read More »పొద్దున లేవగానే టీ తాగుతున్నరా..?
పొద్దున లేవగానే దాదాపు అందరూ టీ తాగుతుంటారు. అయితే టీ.. మీ బరువు పెరుగుదలకు కారణమని తెలుసా? సాధారణంగా కప్పు టీలో 126 కేలరీలు ఉంటాయి. టీలో కలిపే పాలు, చక్కెర వల్ల కేలరీలు పెరుగుతాయి. ఇక రోజులో 1-5 సార్లు చాయ్ తాగే వారి శరీరంలో సుమారు 600 కేలరీలు చేరతాయి. దీంతో బరువు పెరిగి ఊబకాయం బారిన పడతారు. అయితే టీలో పాలు తగ్గించుకుని, బెల్లం వేసుకోవడం …
Read More »ఉదయం మజ్జిగ తాగితే..?
ప్రస్తుతం ఉన్నభగభగ మండే ఎండల్లోనే కాదు ఉదయం పూటా మజ్జిగ తాగినా చాలా లాభాలుంటాయి. 1. కెలొరీలు, కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు తగ్గవచ్చు. 2. కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. పటిక బెల్లంతో కలిసి తాగితే పైత్యం తగ్గుతుంది. 3. పేగుల్లోని హానికర బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. 4. హైబీపీ ఉన్నవారు ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే బీపీ కంట్రోల్ …
Read More »