ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఈ రోజు మంగళవారం భేటీ అయ్యారు. దాదాపు నలబై నిమిషాల పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. విభజన చట్టంలోని హామీల నేరవేర్చడంపై పలు అంశాల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ అడిగిన పలు సమస్యల పరిష్కారంపై.. …
Read More »కోల్ కతా టెస్టుకు ప్రధాని మోదీ
వచ్చే నెల ఇరవై రెండో తారీఖున మొదలు కానున్న టీమిండియా-బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ కు ఇరు దేశాలకు చెందిన ప్రధానమంత్రులు నరేందర్ మోదీ, షేక్ హసీనా వాజేద్ లను బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆహ్వానించింది. ఈడెన్ గార్డెన్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించే సందర్భంలో పలు రంగాల సెలెబ్రిటీలను ఆహ్వానించడం క్యాబ్ అనవాయితీగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ సారి ఇరు దేశాలకు చెందిన ప్రధాన …
Read More »ఆ భయంతోనే బాబు ఇదంతా చేస్తున్నాడు.. దరిదాపులకు కూడా రానివ్వం..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యమూర్తి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, చంద్రబాబుని దరిదాపులకు కూడా రానివ్వబోమని ఆయన అన్నారు. ప్రస్తుతం తన పార్టీ పరిస్థితి ఘోరంగా ఉండడంతో మోదీ పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అవసరాలకు తగ్గట్టుగా మారిపోతారని …
Read More »తెలంగాణకు కేంద్రం అన్యాయం
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకంలో అన్యాయం చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ముద్ర పథకం కింద రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 28,86,210 మందికి మాత్రమే రుణాలు అందాయని ఆయన అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఇది కేవలం 7.42 శాతమే అని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన వినోద్ కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ …
Read More »మోదీ సర్కారు శుభవార్త
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర పరిధిలోని ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రవాణా భత్యాన్ని కూడా పెంచింది. ఆయా శాఖాల్లో పని చేసే ఉద్యోగులకు పని చేస్తున్న ప్రాంతాలను బట్టి పెంచింది. పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్న ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.1350,గరిష్ఠంగా రూ.7200 లు టీఏ గా చెల్లించనున్నారు. …
Read More »నారావారికి అస్సలు సిగ్గు ఉండదా..ఎన్ని యూటర్న్లు తీసుకుంటారు…!
యూటర్న్ రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఒకప్పుడు మోదీ హైదరాబాద్లో అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తా అన్న చంద్రబాబు 2014లో అధికారం కోసం యూటర్న్ తీసుకుని అదే మోదీతో చేతులు కలిపాడు. మోదీ వేవ్లో ఆ ఎన్నికల్లో గట్టెక్కిన చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగాడు. ప్రత్యేక హోదాకు మంగళంపాడి ప్యాకేజీకి జై కొట్టాడు. హోదా ఏమైనా సంజీవనా అని వెటకారం ఆడాడు. అయితే ఏపీ …
Read More »రూ. 2వేల నోటు రద్దు వార్తలపై ఆర్బీఐ కీలక ప్రకటన
ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వెయ్యి రూపాయలు,ఐదు వందల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో సరికొత్త రూ.2000,500నోట్లు తీసుకొచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖులోపు రద్దు అవుతుంది.అప్పటిలోగా మీ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. …
Read More »తెలంగాణలో బీజేపీదే అధికారం
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే అధికారం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ఎన్నో హామీలను కురిపించిన టీఆర్ఎస్ తీరా అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసింది అని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూపుల్లేవు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత బలమైన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. పార్టీని బలోపేతం చేసేందుకు …
Read More »మహారాష్ట్ర, హరియాణాలో జోరందుకున్న ఎన్నికలు..మోదీ ప్లాన్ రెడీ..!
త్వరలో మహారాష్ట్ర, హరియాణాలో జరగనున్న ఎన్నికలు సందర్భంగా ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్య నేతలందరూ తమ పార్టీ తరుపున ప్రచారాల్లో పాల్గొంటున్నారు.ఇక ఈ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారానికి సర్వం సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 14 నుండి 19 వరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ర్యాలీల్లో ఆయన పాల్గొనున్నారు. మూడు రోజులు మహారాష్ట్రలో, మిగతాది హర్యానాలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఆయన హాజరవుతారు. ఈ రెండు రాష్ట్రాల్లో …
Read More »మోడీ సహకరిస్తారా…జగన్ ఏం చేయబోతున్నారు…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తున్నారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోడీ జగన్ ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలవరం వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని జగన్ కోరనున్నారు. అలాగే గోదావరి జలాలను …
Read More »