తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలతో అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్ శనివారం భేటీ అయ్యారు. శనివారం బీఆర్కే భవన్లో జరుగుతున్న ఈ సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై పొలిటికల్ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 426 ఎంసీసీ కేసులు నమోదు అయ్యాయి. ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు , అభ్యర్థుల ఖర్చులు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎమ్సీసీ వైలేషన్లో అధికార పార్టీపై ఎక్కువగా ఎఫ్ఐఆర్లు నమోదు …
Read More »