Home / Tag Archives: mlc (page 11)

Tag Archives: mlc

మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి సుప్రీంకోర్టు ఝలక్

తెలంగాణ అధికార  టీఆర్ఎస్ పార్టీ తరపున మండలికి ఎన్నికైన భూపతిరెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో భూపతిరెడ్డిపై నాటి చైర్మన్‌ అనర్హత వేటు వేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేసిన భూపతిరెడ్డికి అక్కడ చుక్కెదురైంది. చైర్మన్‌ ఆయనను అనర్హుడిగా ప్రకటించడాన్ని నాడు హైకోర్టు సమర్థించింది. అయితే దీనిపై ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించి హైకోర్టు తీర్పుపై జోక్యం …

Read More »

ఏపీ సీఎం జగన్ శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ముఖ్యంగా మహిళ నేతలకు మరో శుభవార్తను ప్రకటించనున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే ఇందులో ఒక ఎమ్మెల్సీ పదవీని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన.. మరోకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ …

Read More »

తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ (మండలిలో),ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ను తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. గతంలో రైతుసమన్వయ అధ్యక్షుడిగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే …

Read More »

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు మంత్రి కేటీఆర్ పరామర్శ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను పరామర్శించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలే రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది డిచార్జ్ అయిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను మంత్రి కేటీఆర్ ,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యే బాల్క సుమన్ నగరంలోని ఆయన …

Read More »

రాజకీయాలకు పనికిరానోడు “రేవంత్‌రెడ్డి “

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రాజకీయాలకు పనికి రాడని, సెటిల్మెంట్లు, కబ్జాలకు పనికొస్తాడని ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతపోరు ఎక్కువైంది. పీసీసీ పదవి కోసం రేవంత్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలోనూ విద్యుత్ శాఖలో పనిచేశారన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌రెడ్డి. జెన్‌కో …

Read More »

ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ నేత ,మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగా ఈ రోజు సోమవారం ఉదయం గుత్తా సుఖేందర్‌రెడ్డితో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ …

Read More »

టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలువలేదు…వైసీపీ ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు.. వైసీపీ తరఫున రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి సోమవారం ప్రకటించారు. అనంతరం మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలుగా ధ్రువీకరణ పత్రాలు …

Read More »

మాట నిలుపుకున్న వైఎస్‌ జగన్‌.. కర్నూల్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు

శాసనమండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ సీట్లకు త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ఒక స్థానం నుంచి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీతో ఎన్నికల నామినేషన్‌కు గడువు ముగియనుండడంతో వైసీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. చల్లా ఈ నెల 13 లేదా …

Read More »

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఔదార్యం..

ఆపదలో ఉన్న వారిని ఆదుకుని భరోసా ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ఇటీవల రోడ్డుప్రమాదానికి గురై యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చెరుకుపల్లి రాజిరెడ్డి అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(LOC) ద్వారా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. దీంతో పోచంపల్లికి రాజిరెడ్డి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

Read More »

సరస్వతీ పుత్రుడికి కేటీఆర్ భరోసా

 ఆపదలో ఉన్నామని చెప్పుకోగానే తక్షణమే స్పందించే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. జాతీయస్థాయి నీట్‌లో 50వ ర్యాంక్ సాధించిన కుష్వంత్ చదువుకు రూ.ఐదు లక్షలు అందజేసి అండగా నిలిచారు. ఆర్థికస్తోమత లేని బీటెక్ విద్యార్థి పవన్‌కు రూ.65 వేల తక్షణసాయం అందించి భరోసాగా నిలిచారు. ప్రమాదంలో ఒక కాలును కోల్పోయిన కాంబోజ సాగర్ త్రిచక్ర వాహనం ఇప్పించాలని కోరగా, టీఆర్‌ఎస్ సీనియర్ నేత గడ్డంపల్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat