ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్న శాసనమండలి సభ్యుడు ఫ్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్డికాపూల్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు . ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ , హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి , రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ , మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి , టి …
Read More »