MINISTER JOGI: పెత్తందారీ విధానాన్ని నరనరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. సామాజిక న్యాయం అంటే ఇది అని చేసి చూపించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని మంత్రి అన్నారు. ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోలేనంతగా మాపై ఆదరణ చూపించారని మంత్రి కొనియాడారు. తన గుండెల్లో మా పట్ల ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారన్నారా …
Read More »MARGANI: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం దిక్సూచి: ఎంపీ భరత్
MARGANI: ఏపీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరికీ సీఎం జగన్ దిక్సూచిలా కనిపిస్తున్నారని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఉంటారు. దానికి అనుగుణంగా 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 బీసీ, 4 ఓసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీకి అవకాశం మిచ్చారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వ్యాఖ్యానించారు, చంద్రబాబు తన …
Read More »