చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని వైసీపీ నగరి అభ్యర్థి రోజా మండిపడ్డారు. ప్రభుత్వం తనకు సహకరించకపోయినా తనకు వచ్చే ఆదాయంతోనే నియోజకవర్గ ప్రజలకు సాయం చేస్తున్నానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరి నియోజకవర్గంలో ఉన్న చేనేత, చెరుకు పరిశ్రమలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. టీడీపీ రంగులు వేసుకునే ఎన్టీఆర్ పార్టీ అని, ఆ పార్టీతో చంద్రబాబుకు పనేంటని ప్రశ్నించారు. అలాగే బాలకృష్ణ రంగులు వేసుకుని తన కూతురు వయసున్న వారితో …
Read More »వైఎస్సార్సీపీ ప్రభంజనంతో చంద్రబాబు అభ్యర్ధులనే ఎంపిక చేయలేని పరిస్థితి
రాష్ట్రంలో ఫ్యాన్ గాలి భారీగా వీస్తుంది..జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చడం,తాజాగా వచ్చిన సర్వే లో కూడా అదే స్పష్టమవడంతో తెలుగుదేశం పార్టీకి ఏమి చెయ్యాలో తెలియడం లేదు. ఫ్యాను దెబ్బకు నామినేషన్లకు ముందే కకావికలమై పోతోంది.జగన్ గెలుపు తథ్యమని చంద్రబాబు కి అర్దమవడంతో ఎప్పుడు టీడీపీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఏది తేల్చుకోలేకపోతున్నారు. అయితే బాబు …
Read More »దళితులు ఆలోచించుకోవాల్సిన సమయమిదే.. ఆత్మ గౌరవం చంపుకుంటారా.?
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఒకే విడతలో ప్రకటించారు. ఇందులో 41 మంది బీసీలకు కేటాయించినట్లు జగన్ వెల్లడించారు. జిల్లాల వారిగా ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో పనిచేసిన వారినే కాకుండా, గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పలు దఫాలుగా …
Read More »భట్టికి ఊహించని షాక్…!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో నేత పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలోని పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిషలు కష్టపడుతున్న …
Read More »వైఎస్సార్సీపీలోకి పోటెత్తిన వలసలు..కిటకిటలాడుతున్న జగన్నివాసం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైఎస్సార్సీపీలోకి వలసలు పోటెత్తాయి. నేతలు, ప్రముఖుల చేరికతో పార్టీ అధినేత జగన్ నివాసం కిటకిటలాడుతోంది.. బుధవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, విజయవాడ మాజీ మేయర్, సినీ హీరో అల్లుఅర్జున్కు మేనత్త అయిన రత్నబిందు, సినీ నటుడు రాజా రవీంద్ర, ఏలూరు మేయర్ దంపతులు షేక్ నూర్జహాన్, …
Read More »చంద్రబాబు సీఎం అయితే హత్యా రాజకీయాలు చేద్దామంటూ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో టేప్ లీక్
అధికార టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీపై సొంతపార్టీ నేతలు తిరుగుబాటు చేసారు. సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అంతేకాదు ఆయన మాట్లాడిన ఆడియో టేపులు విడుదల చేసి సూరి బండారాన్ని బట్టబయలు చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదు. ఎన్నికల్లో బాగా పనిచేయండి. కౌంటింగ్ పూర్తైన క్షణం నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మొదలుపెడదాం. నరుకుదాం.. చంపుదాం.. ఎలాంటి …
Read More »రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు.. పార్టీ జెండాలు ఎగురవేసిన ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు
వైయస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాలతో పాటు పట్టణ, మండల కేంద్రాల్లో నేతలు, కార్యకర్తలు పార్టీ జెండాలు ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాలను సజీవంగా ఉంచేందుకు పార్టీ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లైన సందర్భంగా ప్రజా జీవితంలో కష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాల మీద మోసిన ప్రతీ కుటుంబానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం …
Read More »టీ.కాంగ్రెస్కు కొత్త టెన్షన్..ప్రతిపక్ష హోదా గల్లంతే
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్ వచ్చిపడింది. అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన ఆ పార్టీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైందని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా ? పోతుందా ?! అన్నది ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేందుకు క్యూ కడుతుండడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కలవరపడుతున్నారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం …
Read More »ఏ పార్టీ ఎన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు గెలవబోతోంది.? ఏపీ ప్రజల నాడి ఎలా ఉంది.?
వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసింది.. నేషనల్ మీడియా అటు ఇటుగా ఫలితాలివ్వగా ప్రాంతీయ మీడియా ఇష్టానుసారంగా ఫలితాలిచ్చింది.. దరువు మాత్రం నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వీడియో సర్వే చేపట్టి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవం కలిగిన యువతతో సర్వే చేసి కచ్చితమైన …
Read More »వైసీపీ కార్యకర్తలు ఓట్ల తొలగింపును అడ్డుకుంటే ఓటమి భయంతో టీడీపీ దుష్ప్రచారం
నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముగ్గురు వైసీపి కార్యకర్తలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసారు. నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్ లో ఇతర ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు గురువారం నాడు ల్యాప్ టాప్ లతో ఇంటింటికి తిరుగుతూ సర్వేలు నిర్వహిస్తూ కనిపించారు. సర్వేలపేరుతో కొందరు ఓట్లు తొలగిస్తున్నారని ఇటీవల వస్తున్న వార్తల నేపద్యంలో స్థానిక వైసీపి కార్యకర్తలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. …
Read More »