ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యే పనుల్లో బిజీగా ఉంటుంటే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు ,ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీను క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంలో రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతున్నారు.ఈ నేపథ్యంలో ఇటివల గుంటూరులో ఒమేగా అనే ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. చంద్రబాబు ఎంట్రీ ఇవ్వగానే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరరావుతో …
Read More »జగన్కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ముస్తఫా.. అలాంటి రోజే వస్తే.. రాజకీయాలకు గుడ్ బై చెబుతా.. ఇప్పుడు మళ్ళీ రాసుకోండహే..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో టీడీపీ అనుకూల మీడియాలు ఎడా పెడా తమ బుర్రతక్కువ బుర్రలకు పని చెప్పి టీడీపీలోకి జంప్ అవనున్న వైసీపీ ఎమ్మెల్యే అంటూ పచ్చా రాతలు రాసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. గుంటూరులో …
Read More »