తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక మోజంజాహీ మార్కెట్ ను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.10 కోట్ల ప్రాథమిక అంచనాతో జీహెచ్ఎంసీ పునరుద్ధరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మోజంజాహీ మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ మొత్తం తిరిగి పరిశీలించారు. చేపట్టబోయే పనుల గురించి అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు. మార్కెట్ లోని వ్యాపారులతో …
Read More »