ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. కరోనాపై ప్రజల్లో భయాందోళన తగ్గించడానికి సీఎం జగన్ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, కరోనాతో జ్వరం వస్తుంది కాబట్టి పారాసెట్మాల్ టాబ్లెట్ వాడితే సరిపోతుందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కరోనాకు పారాసెట్మాల్ వాడితే సరిపోతుంది..పెద్దగా భయపడాల్సిన …
Read More »తూటాల్లాంటి ప్రశ్నలతో చంద్రబాబును ఇరుకునపెట్టిన మంత్రి పేర్నినాని..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై తూటాల్లాంటి ప్రశ్నలతో ఏపీ మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. తాజాగా చంద్రబాబు ప్రెస్మీట్లో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్లనో…ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తేనో అభివృద్ధి జరగదు అని చంద్రబాబు సెలవిచ్చారు. ప్రభుత్వ తీరు వల్ల సింగపూర్ కంపెనీలు వెనక్కిపోయాయని విమర్శించారు. ఎవరిచ్చారు మీకు అధికారం…అంటూ షరామామూలుగా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబు విమర్శలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు …
Read More »పవన్ కల్యాణ్ ఫ్యాన్ పాడె మోసిన మంత్రి పేర్నినాని, టీడీపీ నేత కొల్లు రవీంద్ర..!
సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి ఓ మాట చెప్పారు.. రాజకీయం …శత్రుత్వాన్ని పెంచుతోంది. సినిమా పరిశ్రమ స్నేహాన్ని, ప్రేమను పెంచుతోంది అని..నిజమే..రాజకీయం ఎప్పుడూ శత్రువులను తయారు చేస్తుంది…సినిమా అభిమానం రాజకీయ శత్రువులను ఒక్క దగ్గరకు చేరుస్తుంది. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఘటనలో రాజకీయం వేరు..సినిమా అభిమానం వేరు అని నిరూపించారు..మంత్రి పేర్ని నాని. వైసీపీలో కీలక నేతగా, రాష్ట్రమంత్రిగా పేర్ని నాని తమ నాయకుడు …
Read More »చంద్రబాబుపై వైసీపీ మంత్రి పేర్ని నాని అదిరిపోయే సెటైర్లు.!
అమరావతి కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 27, గురువారం నాడు అమరావతిలో చంద్రబాబు పర్యటనపై ఇప్పటికే మంత్రులు కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్ చంద్రబాబు, లోకేష్లపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేయగా..తాజాగా మరో మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నాని…అసలు ఐదేళ్లలొ …
Read More »