ఈనెల 14వ తేదీన ఉదయం 9.30 గంటలకు నగరంలో మరో 26 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. జీహెచ్ంఎంసీ పరిధిలో 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం 170 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్యం అందుతోందని ఆయన …
Read More »మంత్రి ఈటలకు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి ,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ సాక్షిగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ”ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరింత కాలం ఉండాలని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు పార్టీకి చెందిన పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు ,ఇతర ముఖ్య నేతలు,కార్యకర్తలు మంత్రి ఈటలకు పుట్టిన …
Read More »ఎస్సీ,ఎస్టీల సంక్షేమం కోసం..ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్ లో ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ బీసీ-ఎస్సీ-స్టీ కుల సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ “ఇవ్వాళ్టికి కూడా కడు బీదరికంలో, రెక్కల కష్టం మీద బ్రతికే వారు ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీలు వారు మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల …
Read More »సమ్మె విరమించిన రేషన్ డీలర్లు..
తెలంగాణ రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ రేషన్ డీలర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్టు వారు ప్రకటించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్-రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ …
Read More »హమాలీలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు
24 డిమాండ్లతో సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీలు సమ్మెకు దిగారు. వీరి డిమాండ్స్ పై మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ హమాలీ సంఘాలతో చర్చలు జరిపి కొన్నింటిపై నిర్ణయం తీసుకోగా.. ప్రధాన డిమాండ్ అయిన హమాలీ చార్జీలపై గురువారం సచివాలయంలో మంత్రి ఈటల , కమిషనర్ అకున్ సబర్వాల్ సంఘాలతో చర్చలు జరిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక …
Read More »హ్యాట్సాఫ్ మంత్రి ఈటల రాజేందర్ ..!!
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కరీంనగర్ జిల్లా మానకొండురు మండలం చెంజర్ల వద్ద వరంగల్ నుండి కరీంనగర్ వస్తున్న హుజురాబాద్ డిపో బస్సును, వరంగల్ వైపు వెళ్తున్న రాజస్థాన్ కి చెందిన లారీని బలంగా ఢీకొట్టింది. వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును డ్రైవర్ సీటు వెనక నుండి చివరి వరకు చీల్చుకుంటూ వెళ్ళడం తో బస్ లో …
Read More »ప్రజలకు కష్టం, పన్ను కట్టేవారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలి..మంత్రి ఈటెల
ఈ-వే బిల్లు, జీఎస్టీ అమలులో క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు . ప్రజలకు కష్టం లేకుండా, పన్ను కట్టేవారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ ఉప సంఘం సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ఈటెల …
Read More »