తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ నగరవాసులకు ప్రజారవాణాను మరింత చేరువచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కాలుష్యరహిత మెట్రో విస్తరణకు పూనుకున్నది. ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ మెట్రో లైన్ నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న మార్గాలను పొడిగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్పై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని …
Read More »రేపు ఉప్పల్లో క్రికెట్ మ్యాచ్.. ప్రయాణికులకు కీలక సూచనలు
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రేపు టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ చూసేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు అధికారులు సమాయాన్ని పొడిగించారు. ఉప్పల్, ఎన్జీఆర్ఐ, స్టేడియం మెట్రో స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి ఒంటిగంటకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. చివరి రైలు ఎక్కేందుకు ఉప్పల్, ఎన్జీఆర్ఐ, స్టేడియం స్టేషన్ల నుంచి మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన స్టేషన్లలో …
Read More »హైదరాబాద్ మెట్రోలో ‘సూపర్ సేవర్’ వచ్చేసింది!
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ‘సూపర్ సేవర్’ ఆఫర్ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో దీనికి సంబంధించిన కార్డులను అందజేస్తున్నారు. మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్న విధంగా ప్రతి నెల మొదటి, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు, ఇతర పండగలు కలిపి ఏడాదిలో మొత్తం 100 రోజుల పాటు ఈ సూపర్ సేవర్ ఆఫర్ వర్తిస్తుంది. ఆయా రోజుల్లో కేవలం రూ.59కే …
Read More »మెట్రో టైం టేబుల్ విడుదల
చెన్నైలో ఈనెల 7వ తేది నుంచి మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టైమ్టేబుల్ను చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) అధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా నాలుగవ దశ లాక్డౌన్కు సడలింపులు ఇవ్వడం వల్ల ఈనెల 7వ తేదీ నుంచి మెట్రోరైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం మెట్రో రైల్వేస్టేషన్లు మాత్రం పనిచేయవు. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ మెట్రోరైళ్లలో ప్రయాణం …
Read More »ఢిల్లీలో మెట్రో రైల్లో ప్రయాణించిన జగన్
ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన పార్లమెంటు భవనంలోని లైబ్రరీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. మహాత్మాగాంధీ 150 వ జయంతి వేడుకల నిర్వహణకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చట్టసభలకు (పార్లమెంటు, అసెంబ్లీ) ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం, 2022 లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం వంటి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశంలో …
Read More »ప్రపంచాన్ని సృష్టించమని దేవుడికి చెప్పింది చంద్రబాబే.. కత్తి మహేష్
అవును మీరు చదివింది నిజమే. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని చెప్పింది చంద్రబాబేనట. ఈ మాట ఎవరో చెప్పలేదండి బాబూ.. స్వయాన టాలీవుడ్ క్రిటిక్, పవన్ ఫ్యాన్స్కు బాగా దగ్గరైన కత్తి మహేష్ చెప్పారు. ఇంతకీ ప్రపంచాన్ని సృష్టించమని చంద్రబాబు దేవుడికి చెప్పడమేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై కత్తి మహేష్ ఇచ్చిన క్లారిటీ చదివేద్దాం మరీ. అసలు విషయానికొస్తే.. మొన్నీ మధ్యన భాగ్యనగరం, మహానగరం ఇలా …
Read More »అదిరిపోయే ఫోటోలతో హైదరాబాద్ మెట్రో పై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్విట్
హైదరాబాద్ మెట్రో ప్రారంబానికి ముందే కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాలనే మెట్రో రైలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు , మెట్రో రైలు ఛార్జీలు భారీగా ఉంటాయి అని పలు రకాలుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే .కాని తొలి రోజు ప్రారంభం నుంచే హైదరాబాద్ మెట్రో దేశంలోని అన్ని మెట్రో రైలు రికార్డులను తిరగరాస్తు దూసుకెళ్తు౦ది.ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణానికి అన్ని వర్గాల ప్రజల నుంచి …
Read More »చరిత్రలో మొదటి సారి మహిళా డ్రైవర్లతో మెట్రో ప్రారంభం..
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన మెట్రో రైల్లో ప్రయాణించారు. మియార్పూర్ నుంచి కూకట్పల్లి వరకు, కూకట్పల్లి నుంచి మియాపూర్ వరకు ఆయన ప్రయాణించారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, మెట్రో రైల్ …
Read More »ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో..కేటీఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.ఈ నెల ]28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే …
Read More »