టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం నారాలోకేష్. పదేపదే మమ్మల్నెవరూ పీకలేరు అంటూ అహంకారపూరితంగా మాట్లాడుతారు.. , కేంద్ర దర్యాప్తు సంస్థలలో, న్యాయవ్యవస్థల్లో చంద్రబాబు తెలివిగా తన మనుష్యులను జొప్పించిన చంద్రబాబు..40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడు..అసలు అదేంటో తెలియదు..ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు మంచి చేయాలనుకున్న పనులలో కూడా అడ్డంకులు ఎదురవుతాయి..ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయాల్లో కానీ హైకోర్టులలో …
Read More »