ఏపీకి మూడు రాజధానులపై జీఎన్ రావు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది రాజధానిపై జీఎన్రావు కమిటీ నివేదికతో పాటు, శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రి మండలి అధ్యయనం చేసింది. కాగా రాజధానిపై నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం మూడు …
Read More »బ్రేకింగ్.. ఆ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు దేశం పార్టీ అమరావతిలో రైతులను రెచ్చగొడుతూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న వేళ..విశాఖకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడానికి స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్ ప్రకటనపై తమ వైఖరికి తెలియజేసేందుకు విశాఖపట్నం అర్బన్, విశాఖపట్నం రూరల్ జిల్లా తెలుగుదేశం పార్టీ …
Read More »పౌరసత్వ సవరణ చట్టం పై ఐరాస విశ్లేషణ..!
పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఫర్హాన్ హక్ పెదవి విరిచారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లులో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఐక్యరాజ్య సమితి నిశితంగా విశ్లేషిస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్ అన్నారు. భారతదేశ చట్ట సభల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తమకు తెలుసని, అంతేకాదు, పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల …
Read More »తీహార్ జైలుకు రాహుల్, ప్రియాంక..!
మాజీ కేంద్రమంత్రి చిదంబరంను బుదవారం నాడు తీహార్ జైల్లో రాహుల్, ప్రియాంక కలిసారు. ఐఎన్ఎక్ష్ మీడియా కేసులో సీబీఐ ఆగష్టు 21 న అరెస్ట్ చేయగా..సుప్రీమ్ కోర్ట్ లో బెయిల్ మంజూరు అయ్యింది. ఆ తరువాత మనీ లాండరింగ్ కేసలో ఈడీ అరెస్ట్ చేయగా నవంబర్ 27వరకు కస్టడీ లో ఉంచాలని కోర్ట్ ఆర్డర్ వేసింది. ఈ నేపధ్యంలో వారు ఆయన కలిసి మాట్లాడారు. దీనిపై తనయుడు స్పందిస్తూ ఈ …
Read More »ఢిల్లీలో సుజనా చౌదరి ఇంట్లో జేసీ దివాకర్ రెడ్డి… నడ్డాతో భేటీ..అసలేం జరుగుతోంది..?
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ఆపరేషన్ ఆకర్ష్కు తెర తీసింది. ముందుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని పూర్తిగా బలహీనపర్చేందుకు బీజేపీ పెద్దలు సిద్దమయ్యారు. త్వరలో ఏపీలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి కీలక నేతలను చేర్చుకునేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం …
Read More »బాలయ్య ఇకనైన అసలు నిజం చెప్తావా లేదా..?
80’s రీయూనియన్..దీనికోసం తెలియని వారు ఉండరు. 80’s, 90’s లోని నటీనటులు అంతా ఒక్కచోట కలిసి సరదాగా ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ముచట్లు చెప్పుకుంటారు. అలా ప్రతీ ఏడాది జరుపుకుంటారు. వారికి ఒకరు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తారు. ఇక తెలుగు నుండి అయితే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ ఇలా అందరు ఉన్నారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి హోస్ట్ గా …
Read More »డాక్టర్ దుట్టాను కలిసిన వల్లభనేని వంశీ.. మద్దతు పలికిన టీడీపీ శ్రేణులు..!
బెజవాడ రాజకీయాల్లో నవంబర్ 20, బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును కలుసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు దుట్టా నివాసంలో గడిపిన వంశీ ఆయనతో పలు, రాజకీయ, వ్యక్తిగత అంశాలు చర్చించనట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో వంశీ మాట్లాడుతూ..సీనియర్ నాయకుడైన దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా …
Read More »సోనియా కుటుంబానికి భద్రత ఎత్తివేతపై కాంగ్రెస్ ఆందోళన, వాకౌట్..!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి గత కొన్నేళ్లుగా ఇస్తున్న ఎస్పీజి భద్రత పై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.. పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత అధిర్ రంజన్ మాట్లాడుతూ గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన భద్రత తగ్గించలేదని ఇప్పుడు ఆ కుటుంబానికి ఎందుకు భద్రత తొలగిస్తున్నారు చెప్పాలన్నారు.. సోనియా కుటుంబానికి భద్రత తొలగించడం …
Read More »యార్లగడ్డ భవిష్యత్తుపై సీఎం జగన్ హామీ..వంశీ రాజీనామాపై క్లారిటీ..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరికకు లైన్ క్లియర్ అయింది. మొదటి నుంచి వల్లభనేని వంశీ రాకను వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు రాజకీయ భవిష్యత్తుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. తాజాగా మంత్రులు కొడాలి నాని, పేర్నినానితో కలిసి సీఎం జగన్తో యార్లగడ్డ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యార్లగడ్డ అన్ని విధాల అండగా నిలిచారని.. ఆయనకు ఎలాంటి ఇబ్బంది …
Read More »ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు..ప్రధాన అంశాలు ఇవే..!
నేడు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ‘ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు’ అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఆయా దేశాల అగ్రనేతలు పాల్గొననున్నారు. బ్రిక్స్ దేశాలు డిజిటల్ ఎకానమీ, శాస్త్ర, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించనున్నాయని మంగళవారం బ్రెజిల్కు బయల్దేరి వెళ్లేముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో …
Read More »