ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో హైటెక్ వ్యబిచారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే..నాలుగేండ్ల నుండి రామచంద్రరావు అనే వ్యక్తి బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు.ఈ సెంటర్లో వర్కర్లుగా ఇతర ప్రదేశాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి మరీ నడిపిస్తుండే వాడు. see also :ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..! అయితే ఒక్కసారిగా నష్టం రావడంతో ఏమి చెయ్యాలో తెలియక వ్యబిచారం నిర్వహించే మార్గాన్ని ఎంచుకున్నాడు..ఈ క్రమంలో నిన్న …
Read More »