టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ తో తనకు ప్రాణహాని ఉందంటూ.. ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు, లోకేష్ ల నీచ రాజకీయాన్ని, పచ్చ మీడియా కుట్రలను ఎండగడుతున్న తనను భౌతికంగా అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని..చంద్రబాబు అనుకుల మీడియా ఛానలే …
Read More »రౌడీషీటర్లకు ఎంట్రీ లేదు…చింతమనేనికి నూజివీడు డీఎస్పీ మాస్ వార్నింగ్..!
వివాదాస్పద దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెడ్డికి సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది. నీలాంటి రౌడీ షీటర్లకు ఇక్కడ ఎంట్రీ లేదు చింతమనేనికి నూజివీడు డీఎస్పీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం వీరమ్మకుంట సర్పంచ్ స్థానానికి ఇవాళ పోలింగ్ జరిగింది. ఈ స్థానంలో విజయం సాధించాలని టీడీపీ, వైసీపీ పట్టుదలతో ఉన్నాయి. ఉదయం వీరమ్మకుంట పోలింగ్ కేంద్రం వద్దకు మాజీ ఎమ్మెల్యే …
Read More »