బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా పలువురు నటులు వైరస్ బారిన పడటానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. మే 25న తన 50వ బర్త్ డే వేడుకల్ని యశ్జ్ స్టూడియోలో కరణ్ ఘనంగా చేసుకున్నారు. షారూక్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కరోనా బారిన పడ్డారన్న వార్తలొస్తున్నాయి. షారూక్, కత్రినా, …
Read More »దేశంలో కరోనా కలవరం .. ఇక మాస్కు తప్పనిసరా..?
గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,518 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 9 మంది చనిపోయారు. 2,779 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.
Read More »భారత్లో కొవిడ్ కొత్త వేరియంట్.. తొలి కేసు నమోదు
ఈ కొవిడ్ ప్రజల్ని ఇప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. వరల్డ్వైడ్గా కేసులు తగ్గాయి.. ఇక రిలీఫ్ వచ్చినట్లే అని భావిస్తున్న దశలో కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు బ్రిటన్లో మాత్రమే వెలుగుచూసిన ఒమిక్రాన్ కొత్తరకం వేరియంట్ ‘XE’ ఇండియాలోనూ బయటపడింది. ముంబయిలో ‘XE’ తొలికేసు నమోదైనట్లు అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. సాధారణ కొవిడ్ పరీక్షల్లో భాగంగా ముంబయిలో 230 మంది శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపారు. …
Read More »ఇంట్లో కూడా మాస్కు పెట్టుకోవాలా..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా వార్తలే. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా వచ్చిన ఇంట్లో మాస్కులు పెట్టుకోవాలా పెట్టుకోవద్దా అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..? ఆ ఇంట్లో ఎవరికైనా దగ్గు, తుమ్ములు తదితర లక్షణాలు ఉంటే, అందరూ కొన్ని రోజులు మాస్క్ పెట్టుకోవాలి. కుటుంబసభ్యుల్లో ఒక్కరికి కొవిడ్ పాజిటివ్ వచ్చినా, అంతా మాస్క్ ధరించాల్సిందే! ఆ ఆరోగ్య సమస్యలున్నవారి వద్ద …
Read More »మీరు ఆ మాస్కులనే వాడుతున్నారా..?
వస్త్రం (క్లాత్)తో తయారు చేసిన మాస్కుల కంటే N95 లేదా KN95 మాస్కులు శ్రేయస్కరమని అమెరికా మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫహీమ్ యూనస్ చెప్పారు. రెండు N95 లేదా KN95 మాస్కులు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాలని సూచించారు. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగులో ఉంచి మరుసటి రోజు వాడాలన్నారు. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చన్నారు. వస్త్రంతో చేసిన మాస్కులు ధరించవద్దన్నారు.
Read More »మాస్కు లేని వారికి 1,000 జరిమానా
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా విజృంభణతో ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే రూ. 1,000 జరిమానా విధిస్తోంది. మొక్కుబడిగా సగం మాస్కు ధరించినా జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు. మాస్కు ముక్కు, నోటిని కవర్ చేసే విధంగా కాకుండా కేవలం నోటికి లేదా గదవ దగ్గర మాత్రమే ధరించినా మాస్కు లేని వారిగానే పరిగణిస్తారు. వారు కూడా రూ. 1,000 …
Read More »మహారాష్ట్రలో కొత్తగా 31,643 కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. అక్కడ కొత్తగా 31,643 కరోనా కేసులు, 102 మరణాలు నమోదయ్యాయి దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,45,518కు, మరణాల సంఖ్య కు చేరింది. అలాగే ముంబై ఒక్క చోటే 5,890 కరోనా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు
Read More »ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలవరం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. కొత్తగా 31,325 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 997 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసులు 8,96,917కు చేరాయి. మహమ్మారి కారణంగా మరో ఐదుగురు మరణించారు. కాగా మొత్తం మరణాల సంఖ్య 7,210కు చేరింది. తాజాగా 282 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో వ్యాధి జయించినవారి సంఖ్య కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల …
Read More »మీరు మాస్కులు వాడుతున్నారా..?అయితే జాగ్రత్త..?
మీరు మాస్కులు వాడుతున్నారా..?. అసలుమాస్కు లేకుండా బయటకు వెళ్లడం లేదా..?. కరోనా నుండి కాపాడుకోవాలని మాస్కులను జాగ్రత్తగా వాడుతున్నారా..? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుండి తమను తాము కాపాడుకోవడం కోసం రకరకాల మాస్కులను వాడుతున్నారు. అయితే చాలా మంది వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ప్రస్తుతం వాడుతున్నారు. ఈ వస్త్ర మాస్కులను వాష్ చేయకుండా పదే పదే వినియోగిస్తున్నారు. అయితే దీనివలన ప్రమాదం …
Read More »మాస్కులు లేకపోతే జరిమానే
కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు లేకుండా తిరిగితే ఎవరినీ ఉపేక్షించవద్దని.. జరిమానాలు విధించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి శనివారం పాలకుర్తికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయా అంశాలపై చర్చించిన మంత్రి.. సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. క రోనా నియంత్రణకు ఏ ఊరికి ఊరు ప్రజాప్రతినిధులు, …
Read More »