Politics మంత్రి కేటీఆర్ తాజాగా కేంద్రం తీరుపై మండిపడ్డారు.. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి మన్ శుఖ్ మాండవియా లోక్సభలో చేసిన ప్రకటనపై ఈయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి మనసుకు మాండవియా తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండుపడ్డరు… బల్క్ డ్రగ్స్ పార్కుని ఏపీకి ఇచ్చినట్లు రాతపూర్వకంగా.. తెలంగాణకు కేటాయించినట్లు మౌఖికంగా చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ సందర్భంగా …
Read More »