సింగరేణి అంటే సీఎం కేసీఆర్కు గుండె నిండ ప్రేమ ఉంటదని ఎంపీ కవిత కొనియాడారు. జిల్లాలోని మందమర్రి మార్కెట్లో ఇవాళ టీజీబీకేఎస్ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత, విప్ నల్లాల ఓదెలు, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు వివేక్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. పలువురు జాతీయ సంఘాల నేతలు ఈ సందర్భంగా టీబీజీకేఎస్లో చేరారు. ఈ …
Read More »