స్వర్గంలోని ఇంద్ర సభలో అక్కడ ఆ ఇంద్రుడి స్వాగత ప్రస్థానం ఘనం అయితే, ఇక్కడ ఈ జితేంద్రుడికీ కూడ స్వాగతం ఎం తక్కువ అన్న చందంగా కనివిని ఎరుగని రీతిలో మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎంపీ జితేందర్ రెడ్డికి షాద్ నగర్ నియోజక వర్గంలో ఘన స్వాగతం లభించింది.గులాబీ గుబాళింపుతో గ్రామాలతో పాటు కార్యకర్తలు పరవశించి పోయారు.ఈదులపల్లి గ్రామం లో పదమూడు లక్షల వ్యయంతో నిర్మించిన నూతన …
Read More »