ఏపీలో 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు .ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు మాగంటి బాబుగా అందరికి సుపరిచతం .అయితే ఎంపీ మాగంటి బాబు చింతలపూడి గ్రామంలో నిర్వహించిన టీడీపీ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు . ఆ సమయంలో మాగంటి బాబు ఆ యాత్రలో పాల్గొని తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది .దీంతో …
Read More »