తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మధిర మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించే సత్తా టిఆర్ఎస్ పార్టీకి ఉందని మున్సిపాలిటీలోని ప్రజలు ఆలోచించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల …
Read More »