ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 148 రోజులు పూర్తి చేసుకుని నేడు 149వ రోజు కొనసాగుతోంది. అయితే, ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోల, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర నేడు కృష్ణా జిల్లాలోని పెడనలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని, పరిష్కార మార్గాలపై …
Read More »