అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలైన జేసీ బ్రదర్స్ అక్రమబాగోతాలన్నీ వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే నిబంధనలను అతిక్రమించిన 80 జేసీ ట్రావెల్స్ బస్సులను ఏపీ ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాలం చెల్లిన , అమ్మకూడని లారీలను…తయారీ సంస్థ అయిన అశోక్ లేల్యాండ్ సంస్థ స్క్రాప్ (తుక్కు) కింద అమ్మేస్తే.. వాటిని జేసీ బ్రదర్స్ దక్కించుకుని… ఏకంగా నాగాలాండ్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుని యథేచ్ఛగా దేశవ్యాప్తంగా తిప్పుతూ …
Read More »