ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు ..ఇద్దరు ఉన్నత విద్యావంతులు .. ఒకరికి ఏమో ఉద్యమం చేసి ..ప్రజా క్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .మరొకరేమో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రజాక్షేత్రంలో గెలవలేక దొడ్డి దారిలో ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,యంగ్ …
Read More »అఖిల ప్రియని ఆడేసుకుంటున్న బాబు.. కొడుకు..!
ఏపీలో శోఖాన్ని నింపిన కృష్ణా బోటు ప్రమాదం.. ప్రభుత్వశాఖల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదంలో 22 మంది మృతిచెందారని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో శాఖాపరమైన వైఫల్యాలకు మంత్రులు రాజీనామా చేసేవారని.. మరి తాజా ఘటనకు బాధ్యత వహించాల్సిందే అని అఖిలప్రియను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ఆమె కంగుతిన్నారు. అంతేకాదు సహచర మంత్రులు, అధికారుల సమక్షంలో చంద్రబాబు సూచనలు చేయడం హాట్ టాఫిక్గా మారింది. ఘటనకు నైతిక బాధ్యత తీసుకోవాలని.. అవసరమైతే …
Read More »నంది అవార్డులపై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు ..
ఏపీ ప్రభుత్వం 2014 ,2015 ,2016 సవంత్సరాలకు గాను టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన ఉత్తమ సినిమాలకు నంది అవార్డులను ప్రకటించిన విషయం విదితమే .ఈ అవార్డుల ప్రకటనపై ఇంట బయట విమర్శలు వస్తున్నాయి .నెటిజన్లు మొదలు సినిమా విమర్శకుల వరకు ,రాజకీయ నేతల దగ్గర నుండి సినిమా వాళ్ళ వరకు అందరు అవి నంది అవార్డులు కాదు నారా వారి అవార్డులు అని అంటున్నారు … లేదు కమ్మ అవార్డులు …
Read More »2019 సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ పోటి చేసే అసెంబ్లీ స్థానం ఇదే…!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ఇటీవల మొదటిగా ఎమ్మెల్సీగా ఎన్నికై ..మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే .ఇలా ప్రత్యేక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ నాయుడు మీద ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేస్తోన్న సంగతి …
Read More »ఏపీ క్యాబినేట్ నుండి మెయిన్ వికెట్ అవుట్..!
ఏపీ క్యాబినేట్లో చంద్రబాబు తనయుడు లోకేష్ కోసం ముఖ్యనేతకు మొండి చెయ్యి చూపించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయకుడుగా ఉన్నారు. మండలిలో ఆ బాధ్యతను యనమల రామకృష్ణుడు నిర్వహిస్తున్నారు. అయితే త్వరలోనే ఆ కీలక బాధ్యత చినబాబుకు దక్కబోతోందని తెలుస్తోంది. యనమలను తొలగించి లోకేష్ని నియమించాలని చూడడమే ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. శాసనమండలిలో తొలిసారిగా అడుగుపెడుతున్న లోకేశ్కు అలాంటి కీలక వ్యవహారంలో కిరీటం పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. …
Read More »