ఏపీలో సీఎం జగన్పై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తూ, రాజధానితరలింపు, పోలవరం రివర్స్టెండరింగ్, అద్దె కొంప కూల్చివేత, పల్నాడు దాడులు, కోడెల ఆత్మహత్య, సోషల్ మీడియా బూతుపురాణం..ఇలా వరుస డ్రామాలతో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు, లోకేష్తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు నానా తంటాలు పడుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్, ఎల్లోమీడియాను కలిపి ట్విట్టర్లో తనదైన సెటైరికల్ ట్వీట్లతో ఉతికి ఆరేశాడు. వివరాల్లోకి వెళితే …
Read More »తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా లోకేష్ తొలగింపు
తాజాగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులు పై అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అన్యాయంగా తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోరాడతానని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ సమస్య పై చంద్రబాబు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే సోషల్ మీడియా ఇన్చార్జిగా నియమించారు కదా ఇప్పుడు చంద్రబాబు …
Read More »చంద్రబాబు, లోకేష్ల ఇజ్జత్ తీసిన ఎన్టీఆర్ సతీమణి..!
చంద్రబాబు, లోకేష్లపై దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. పీపీఏలు, రాజధాని తరలింపు, పోలవరం రివర్స్టెండరింగ్లపై చంద్రబాబు, లోకేష్తో సహా టీడీపీ నేతలు వైసీపీ సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు స్పందించిన వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చంద్రబాబు, లోకేష్లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీపీఏలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో చంద్రబాబు …
Read More »సంచలనం..చంద్రబాబు, లోకేష్ల అవినీతి బాగోతాలపై విచారణకు రంగం సిద్ధం…!
గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడిన నారావారి ఫ్యామిలీ పాపం పడిందా…త్వరలోనే తండ్రీ కొడుకుల అవినీతి బట్టబయలు అవుతుందా.. చంద్రబాబు, లోకేష్ల అవినీతి నిగ్గు తేల్చేందుకు ఏపీ లోకాయుక్త రంగంలోకి దిగుతుందా..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. గత ఐదేళ్ల పాలనాకాలంలో చంద్రబాబు, లోకేష్లు రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి వేల కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో …
Read More »ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచేప్పినా ఇంకా మారలేదా… ఏం మనుషులయ్య మీరు..?
2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచిన విషయం తెలిసిందే. గెలిచినా తరువాత ప్రజలు మరియు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసాడు. దీనికి బాబుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ప్రజలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తండ్రీకొడుకులు ఇద్దరికీ సరైన బుద్ధి చెప్పాడు. అఖండ మెజారిటీతో వైసీపీని గెలిపించారు. అయితే ఏపీలో ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చి 100రోజులుదాటేసింది. ఈక్రమంలో అప్పుడే టీడీపీ 23సీట్లకే ప్రభుత్వాన్ని ఇరుకున …
Read More »తండ్రీకొడుకుల చీప్ ట్రిక్..మోదీ సూపర్ స్ట్రోక్..!
భారత రాజకీయాల్లో ఏ ఎండకాగొడుగు పట్టడంలో, అవసరానికి వాడుకుని, అవసరం తీరాకా నిర్దాక్షిణ్యంగా వదిలేయడంలో, నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచి కూడా నేను చేసింది కరెక్టే అని ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. అప్పటిదాకా పొగిడిన నోటితోనే, తీవ్ర పదజాలంతో తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం…2014 ఎన్నికలకు ముందు..ఏపీలో అంతా వైసీపీదే అధికారం అని భావించారు. కానీ అప్పుడు దేశం మొత్తం మోదీ హవా నడుస్తుండం …
Read More »రాజధాని రగడ చల్లారలేదా..గవర్నర్ దగ్గరకు అమరావతి రైతులతో బీజేపీ ఎంపీ…!
ఏపీలో జగన్ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ..చంద్రబాబు, లోకేష్లతో సహా, టీడీపీ నేతలు గత నెలరోజులుగా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మరిన్ని నగరాలను.. రాజధానులుగా డెవలప్ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అమరావతి విషయంలో ఎంతగా దుష్ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంతో చంద్రబాబు స్ట్రాటజీ మార్చాడు. పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు …
Read More »టీడీపీ నేతల ఓవరాక్షన్.. కార్యకర్తలను రెచ్చగొడుతున్న చంద్రబాబు!
ప్రస్తుత టీడీపీ తీరు ఎలా ఉందంటే.. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే తీరు, ఇప్పుడు అధికారం పోయిన అదే తీరు కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారిని ఇది తప్పు అని ఎవరైతే ప్రశ్నించేవారో వారిని అధికార బలంతో పోలీసులతోనే కొట్టించేవారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మంచి పనులు చేస్తూ ప్రజలు దగ్గర శభాష్ అనిపించుకుంటే అది చూసి ఉండలేక కొత్తగా డ్రామాలు మొదలుపెట్టారు. దీనివల్ల వారికి ఒరిగేది …
Read More »లోకేశ్, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సహా ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారని వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి విమర్శించారు. పేదవాళ్లు తినగలిగే బియ్యాన్ని పంపిణీచేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన బియ్యం అందించాలనే ఆశయంతో సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తే బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇచ్చారంటూ ప్రభుత్వం నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ శ్రీకాకుళం జిల్లాలో …
Read More »సన్నబియ్యం పథకంపై దుష్ప్రచారం… లోకేష్ టీంపై విజయసాయిరెడ్డి ఫైర్…!
ఏపీలో పేదలకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్ను సీఎం జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను …
Read More »